కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తత అవసరం
ప్రజాశక్తి -భీమునిపట్నం : ఓట్ల లెక్కింపు కేంద్రంలో కౌంటింగ్ సమయంలో వైసిపి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని స్థానిక వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తం శెట్టి శ్రీనివాసరావు అన్నారు…
ప్రజాశక్తి -భీమునిపట్నం : ఓట్ల లెక్కింపు కేంద్రంలో కౌంటింగ్ సమయంలో వైసిపి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని స్థానిక వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తం శెట్టి శ్రీనివాసరావు అన్నారు…
పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షలుప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: ఉపవిద్యాశాఖ అధికారులు నియామకం కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈనెల 25న పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని, సంబంధిత శాఖలు…
ప్రజాశక్తి -ఆనందపురం: జంతువులు ద్వారా మనుషులకు వచ్చే వ్యాధులు అరికట్టడానికి అన్ని శాఖల సమన్వయంతో ఐక్యకార్యాచరణ అవసరమని వన్ హెల్త్ కమిటీ ప్రతినిధి డాక్టర్ ప్రదీష్ అన్నారు.…
300 దరఖాస్తులు.. 3 బోర్లు..శ్రీ అందని ద్రాక్షల వైయస్సార్ జలకళ..శ్రీ దరఖాస్తులు 300, అర్హత 156, అనుమతి 28, వేసిన బోర్లు..3 ప్రజాశక్తి- వెదురుకుప్పం పంటపొలాల్లో సొంత…
ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : రాష్ట్ర వ్యాప్తంగాయువతలో ఉన్న కళాప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా నక్షత్ర ద స్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎయు విసి ఆచార్య…
పకడ్బందీగా ఓట్ల లెక్కింపు 28న కౌంటింగ్ సిబ్బందికి మొదటి విడత శిక్షణా తరగతులు : కలెక్టర్ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్ సార్వత్రిక ఎన్నికలు -2024కు సంబంధించి జూన్ 4న జరగనున్న…
వెహికల్ చట్టాలపై అవగాహన ఎస్సై ప్రజాశక్తి- బైరెడ్డిపల్లి: మండలంలోని ఆటో డ్రైవర్లకు, వాహనదారులకు శుక్రవారం మండల కేంద్రంలోని చెక్పోస్టు కూడలిలో ఎస్సై క్రిష్ణయ్య మోటారు వెహికల్ చట్టాలపై…
ప్రజాశక్తి-యు.కొత్తపల్లి మత్స్యకారులకు ప్రభుత్వం అందిస్తున్న వేట నిషేధ పరిహారాన్ని రూ.20 వేలకు పెంచి అందుకోవాలని, వేట విరామ సమయంలో నిత్యావసర వస్తువులు అందించాలని ఎప మత్స్యకారులు, మత్స్య…
షోకాజ్ నోటీసులు రద్దు చేయండిజిల్లా రెవెన్యూ అధికారికి ఫ్యాప్టో నాయకుల వినతిప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: అనారోగ్య పరిస్థితులతో ఎన్నికల విధులకు హాజరుకాని ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన షోకాజ్…