‘ఆస్టర్’లో మెగా హెల్త్ క్యాంప్
ప్రజాశక్తి- తిరుపతి సిటీ: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆస్టర్ నారాయణాద్రి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. స్థానిక రేణిగుంట రోడ్డులోని ఆస్టర్…
ప్రజాశక్తి- తిరుపతి సిటీ: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆస్టర్ నారాయణాద్రి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. స్థానిక రేణిగుంట రోడ్డులోని ఆస్టర్…
భూకబ్జాదారుపై కఠిన చర్యలు తీసుకోవాలిరూ.3లక్షలు నష్టపరిహారం చెల్లించాలిసిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్ బంగారుపాళ్యం మండలం 172 మొగిలి వెంకటగిరికి చెందిన సుబ్రహ్మణ్యం,…
ప్రజాశక్తి- సోమల : ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన సదుం మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన కథనం మేరకు వివరాలు…
ప్రజాశక్తి- తిరుమల:రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు.…
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్ నేటి ఆధునిక యుగంలో విద్య, వైద్యం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యా,వైద్యం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి…
ప్రజాశక్తి వార్తకు స్పందన జంగారెడ్డిగూడెం టౌన్ : మండలంలోని లక్కవరం గ్రామంలో లో ఓల్టేజీ సమస్యను పరిష్కరించాలని ఈనెల 7న శనివారం లక్కవరం పవర్ స్టేషన్ దగ్గర…
ఏలూరు సిటీ: డిజె టిల్లు మూవీ రూ.100 కోట్లు సాధించిన సందర్భంగా ఏలూరు నగరంలోని విజయలక్ష్మి థియేటర్లో ఆదివారం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.…
పంచాయతీ విస్తరణాధికారి షంషుద్ధీన్ ఉంగుటూరు: వేసవిలో డెల్టా గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చెరువును పూర్తిగా నింపేలా చర్యలు చేపట్టామని ఉంగుటూరు మండల పంచాయతీ విస్తరణాధికారి షేక్…
ఉంగుటూరు:మండలంలోని నారాయణపురం వైఎస్ఆర్ కాలనీ ఏ – బ్లాక్లో తాగునీటి పైపు మార్గంలో మురుగునీరు కలిసిపోయింది. ఆదివారం సాయంత్రం పంచాయతీ సిబ్బంది నీళ్లు వదిలిన కొద్దిసేపటికే రంగు…