జిల్లా-వార్తలు

  • Home
  • ఆరోగ్యశ్రీ కొనసాగేలా ఎలక్షన్‌ కమిషనర్‌ చర్యలు తీసుకోవాలి : జగ్గంపేట టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి

జిల్లా-వార్తలు

ఆరోగ్యశ్రీ కొనసాగేలా ఎలక్షన్‌ కమిషనర్‌ చర్యలు తీసుకోవాలి : జగ్గంపేట టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి

May 21,2024 | 13:51

ప్రజాశక్తి-జగ్గంపేట (కాకినాడ) : రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యశ్రీని కొనసాగించే విధంగా ఎలక్షన్‌ కమిషనర్‌ చర్యలు తీసుకోవాలని జగ్గంపేట టిడిపి ఎమ్మెల్యే…

కౌంటింగ్‌ పూర్తయ్యేవరకు సెలవులు అడగొద్దు : ఎస్పీ మల్లికా గార్గ్‌

May 21,2024 | 13:42

ప్రజాశక్తి-గుంటూరు : కౌంటింగ్‌ పూర్తయ్యేవరకు సెలవులు అడగొద్దు అని పల్నాడులో పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ మల్లికా గార్గ్‌ స్పష్టం చేశారు. జిల్లాలో మూలమూలలా పోలీసులు కార్డెన్‌…

విజయనగరం ఆర్టీసీలో హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణ దరఖాస్తులకు ఆహ్వానం

May 21,2024 | 13:18

ప్రజాశక్తి-విజయనగరం కోట : ఆర్టీసీలో హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డి పి టి ఓ, సి. హెచ్‌. అప్పలనారాయణ తెలిపారు. మంగళవారం విజయనగరం…

చాగల్లు శాఖా గ్రంధాలయంలో వేసవి విజ్ఞానం

May 21,2024 | 12:32

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : చాగల్లు శాఖా గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాలలో మంగళవారం విద్యార్థులకు నీతి కథలు, వేమన పద్యాలు వర్ణించడమైనది. విద్యార్థులతో పుస్తక పఠనం…

చంద్రగిరిలో హింసాత్మక ఘటనలతో పోలీసులు అలెర్ట్‌

May 21,2024 | 12:13

ప్రజాశక్తి-రామచంద్రపురం-చంద్రగిరి (తిరుపతి) : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలతో చంద్రగిరి పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా అలర్ట్‌ అయ్యారు.…

11దాటినా తెరుచుకోని ప్రభుత్వ కార్యాలయాలు

May 21,2024 | 11:47

ప్రజాశక్తి-సోమల (చిత్తూరు) : మండల కేంద్రమైన సోమలలోని ప్రభుత్వ కార్యాలయాలు మంగళవారం ఉదయం 11 సమయం దాటుతున్నప్పటికీ మూసివేయబడి ఉన్నాయి. పలు కార్యాలయాలు తెరిచి ఉన్నప్పటికీ ఖాళీ…

పారిశుధ్యంపై దృష్టి సారించండి : మేయర్ మహమ్మద్ వసీం

May 21,2024 | 11:21

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : నగరంలో వర్షాల వల్ల ఎక్కడా పారిశుధ్య సమస్య తలెత్తకుండా దృష్టి సారించాలని నగర మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. నగరంలో సోమవారం రాత్రి…

ప్రకాశంలో పోలీసుల కార్డన్‌ సర్చ్‌

May 21,2024 | 10:22

పొన్నలూరు (ప్రకాశం) : ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ ఐపీఎస్‌ వారి ఆదేశాల మేరకు పోలీసులు కార్డెన్‌ సర్చ్‌ నిర్వహించి సరైన పత్రాలు లేని…

ఉప్పుటేరులోకి దూకి వివాహిత ఆత్మహత్య

May 21,2024 | 10:04

ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : ఉప్పుటేరులోకి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం యు.కొత్తపల్లిలో జరిగింది. అమరవిల్లి గ్రామానికి చెందిన బోరా దుర్గ (38) ఈరోజు…