జిల్లా-వార్తలు

  • Home
  • వైసిపి, టిడిపి, విధానాలను తిప్పి కొట్టండి

జిల్లా-వార్తలు

వైసిపి, టిడిపి, విధానాలను తిప్పి కొట్టండి

Mar 1,2024 | 20:56

ప్రజాశక్తి – కొమరాడ: రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన కేంద్రంలో బిజెపితో దోస్తీ రాష్ట్రంలో కుస్తీ దీనివల్ల మన రాష్ట్రానికి ద్రోహం చేసేలా ఈ మూడు పార్టీల…

సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా

Mar 1,2024 | 20:56

సమస్యాత్మక కేంద్రాలపై సమావేశం నిర్వహిస్తున్న అధికారులు – తహశీల్దార్‌ పద్మజ, ఎస్‌ఐ మహ్మద్‌ రిజ్వాన్‌ ప్రజాశక్తి – చిప్పగిరి సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని తహశీల్దార్‌…

తాగునీటి సమస్య పరిష్కారానికే క్రాస్‌ ప్రోగ్రామ్‌

Mar 1,2024 | 20:54

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు తాగునీటికి ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేందుకు క్రాస్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించామని ఎంపిపి కే.దీనమయ్య అన్నారు.…

వంటలు రుచిగా ఉండాలి

Mar 1,2024 | 20:55

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ – సబ్‌ కలెక్టర్‌ శివనారాయణ శర్మ ప్రజాశక్తి – ఆదోని పౌష్టికాహార పదార్థాలతో పాటు వంటకాలను రుచికరంగా వండాలని సబ్‌…

బిటి రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

Mar 1,2024 | 20:53

ప్రజాశక్తి – కురుపాం: కురుపాం నుంచి గుణుపూర్‌ వెళ్లే ప్రధాన బిటి రోడ్డు నుంచి మండలంలోని గుమ్మ పంచాయతీలో గల కొనగూడ గిరిజన గ్రామానికి రూ.కోటీ 20…

రహదారి పూర్తయ్యేదెప్పుడు..?

Mar 1,2024 | 20:52

ప్రజాశక్తి – వీరఘట్టం : మండలంలోని చిదిమి రహదారి పనులు పూర్తయ్యేదెప్పుడని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. చిదిమి గ్రామ రహదారి నిర్మాణానికి రూ.కోటీ 41 లక్షలు నిధులు…

జాబ్‌ మేళాలో 112 మంది ఎంపిక

Mar 1,2024 | 20:51

పాలకొండ : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌ మేళాలో 112 మంది ఎంపికయ్యారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి…

దోనుబాయిలో వైద్య శిబిరం

Mar 1,2024 | 20:50

సీతంపేట: మండలంలోని దోనుబాయిలో శుక్రవారం మెడికల్‌ క్యాంపు ఆ పోలీస్‌ స్టేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొండ డిఎస్‌పి జివి కృష్ణారావు మాట్లాడుతూ వైద్య శిబిరాలను…

అభివృద్ధి పనులకు డిప్యూటీ సిఎం శంకుస్థాపన

Mar 1,2024 | 20:49

సాలూరురూరల్‌ : మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర శుక్రవారం పాల్గొన్నారు.…