నారాయణపురం వాలంటీర్ల రాజీనామా
ప్రజాశక్తి-ఉంగుటూరు : ఉంగుటూరు మండలం నారాయణపురం సచివాలయం-2 పరిధిలో వాలంటీర్లు శనివారం మూకుమ్మడిగ రాజీనామాలు చేశారు. తామంతా ఇష్టపూర్వకంగానే రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో ఉంగుటూరు మండలంలో…
ప్రజాశక్తి-ఉంగుటూరు : ఉంగుటూరు మండలం నారాయణపురం సచివాలయం-2 పరిధిలో వాలంటీర్లు శనివారం మూకుమ్మడిగ రాజీనామాలు చేశారు. తామంతా ఇష్టపూర్వకంగానే రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో ఉంగుటూరు మండలంలో…
ఎంపి అభ్యర్థి భూపేష్ రెడ్డి ప్రజాశక్తి – వేంపల్లె : రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ పాలనలో కొనసాగుతున్న ఆరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని…
ప్రజాశక్తి-ఎచ్చెర్ల : విజ్ఞానం, వినోదంతో కూడిన టెక్ని వెర్స్ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ కెవిజిడి బాలాజీ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం వివిధ కళాశాలల విద్యార్థులతో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక…
మాజీ సర్పంచ్ కూనప రెడ్డి డిమాండ్ ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): నరసాపురం పార్లమెంటు అసెంబ్లీ సీట్లను సామాజిక వర్గ కలిగి ఉన్న కాపు వర్గానికి కేటాయించాలని, కాపులకు…
ప్రజాశక్తి-కందుకూరు : ప్రతి సంవత్సరం వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని మంచినీరు అందించే సురేష్ రెడ్డి చికెన్ సెంటర్ అధినేత సన్నారెడ్డి…
ప్రజాశక్తి-కలకడ: రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని మాజీ జడ్పిటిసి శివానందరెడ్డి పేర్కొన్నారు.మండలంలోని బాటవారిపల్లి పంచాయతీలోని ఆంజనేయ వడ్డీపల్లి మరియు పోతువారిపల్లి నందు మాజీ…
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రజాశక్తి-కలకడ: అవినీతి పాలనకు అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని పీలేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్…
ప్రజాశక్తి-తాళ్లరేవు: అసలే వేసవి తాపం, ఎన్నికల హడావిడి, ప్రచారాలు జోరుగా సాగుతుండడంతో ఆయా పార్టీల కార్యకర్తలు ఎండ వేడిమిని తట్టుకోలేక హీటెక్కిపోతున్నారు. దీన్ని గమనించిన ఓ నాయకుడు…
ప్రజాశక్తి-పాలకొల్లు : ప్రజాగళం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం పాలకొల్లులోని ఎస్ కన్వెన్షన్ లో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఒక్కొక్క…