జిల్లా-వార్తలు

  • Home
  • నూతలపాడులో పోలీసుల కవాతు

జిల్లా-వార్తలు

నూతలపాడులో పోలీసుల కవాతు

Apr 3,2024 | 02:03

ప్రజాశక్తి-పర్చూరు: మండల పరిధిలోని నూతలపాడులో పోలీసులు కవాతు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంగళవారం బిఎస్‌ఎఫ్‌ దళాలతో కలిసి పలు గ్రామాల్లో కవాతు నిర్వహించినట్లు సీఐ సీతారామయ్య…

భట్టిప్రోలులో వైసీపీ ఎన్నికల ప్రచారం

Apr 3,2024 | 02:03

ప్రజాశక్తి-భట్టిప్రోలు: వేమూరు నియోజకవర్గం మట్టిప్రోలు మండల కేంద్రంలో వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం కొనసాగించారు. సోమవారం నియోజక వర్గంలోని కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలోని దేవస్థానం నుంచి…

18 నుంచి 25 వరకు నామినేషన్లు

Apr 3,2024 | 02:05

ప్రజాశక్తి-పర్చూరు: ఈనెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సార్వత్రిక ఎన్నికల నామినేషన్లను స్వీకరించ నున్నట్లు పర్చూరు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి జి రవీందర్‌ తెలిపారు.…

రానున్న ఎన్నికల్లో వైసిపి జెండా ఎగరేద్దాం: వెంకటేష్‌

Apr 3,2024 | 02:08

చీరాల: వైసీపీ ప్రభుత్వంలోనే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసిపి జెండా ఎగర వేద్దామని ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్‌ అన్నారు. మంగళవారం…

వాలంటీర్లతోనూ రాజకీయమా?

Apr 3,2024 | 02:07

ప్రజాశక్తి-రేపల్లె: పెన్షన్ల పంపిణీపై వైసీపీ దురుద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తోందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి…

సిపిఎం ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించండి

Apr 3,2024 | 00:06

ప్రజాశక్తి-అరకులోయరూరల్‌:ఆదివాసీ హక్కులు, చట్టాలు రక్షించే సిపిఎం అరకు పార్లమెంట్‌, అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సురేంద్ర, జిల్లా నాయకులు పి.బాలదేవ్‌, అనంతగిరి…

తూటంగిలో వైద్యశిబిరం

Apr 3,2024 | 00:03

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని తూటంగి పంచాయతీ కేంద్రంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పి.రాంబాబు ఆధ్వర్యంలో మంగళవారం ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో వివిధ వ్యాధులతో…

పూర్తిస్థాయి జడ్జిని నియమించాలి

Apr 3,2024 | 00:02

ప్రజాశక్తి -పాడేరు: స్థానిక ఆదివాసీ నిరుద్యోగులకు ఉద్యోగాలల్లో నూరు శాతం రిజర్వేషన్‌ కల్పించే జీవో 3పై ఆదివాసీ గిరిజన సంఘం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ విచారణకు…

సెక్టార్‌ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి

Apr 3,2024 | 00:01

ప్రజాశక్తి పాడేరు : సార్వత్రిక ఎన్నికలను విజయ వంతం చేసే బాధ్యత సెక్టార్‌ అధికారులపైనే ఉందని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత స్పష్టం చేసారు. కలెక్టరేట్‌ సమావేశ…