జిల్లా-వార్తలు

  • Home
  • కాలినడక వంతెన పనులు ప్రారంభించాలి

జిల్లా-వార్తలు

కాలినడక వంతెన పనులు ప్రారంభించాలి

May 19,2024 | 23:26

ప్రజాశక్తి-మధురవాడ : జాతీయరహదారిపై చంద్రంపాలెం ఉన్నత పాఠశాల ఎదురుగా కాలి నడక వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేలా ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకోవాలని మధురవాడ పౌరసంక్షేమ సంఘం…

నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన ‘పీలా’

May 19,2024 | 23:25

వెంకటజగ్గారావుకు ఘననివాళి ప్రజాశక్తి-అనకాపల్లి : ఎటువంటి అధికార పదవులు లేకపోయినా ఎంతో మందికి ఉపాధి కల్పించి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయుడు పీలా వెంకట జగ్గారావు…

వాకర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

May 19,2024 | 23:24

ప్రజాశక్తి – ఆరిలోవ : ముడసర్లోవ వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శి ఎన్నికలు ఆదివారం ఆరిలోవ కాలనీ స్కిల్‌డెవలెప్‌మెంట్‌ సెంటర్‌ సమీపంలోని ముడసర్లోవ వాకర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో…

జిల్లా పోలీసులు అప్రమత్తతో వ్యవహరించాలి

May 19,2024 | 23:23

ప్రజాశక్తి-అనకాపల్లి : జూన్‌ ఒకటి నుంచి ఎగ్జిట్‌ పోల్స్‌, 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా జిల్లాలోని పోలీసు…

సిఐపై మంత్రి అంబటి ఫిర్యాదు.. సిట్‌ అధికారుల విచారణ

May 19,2024 | 23:23

సత్తెనపల్లి రూరల్‌: సత్తెనపల్లిరూరల్‌ సర్కిల్‌ సిఐ ఎం.రాంబాబు పై మంత్రి అంబటి రాంబాబు సిట్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. నరసరావుపేట రూరల్‌ స్టేషన్‌లో సిట్‌ అధి కారులు,…

సమైక్య అపార్ట్‌మెంట్‌లో ఉచిత దంత వైద్యశిబిరం

May 19,2024 | 23:22

ప్రజాశక్తి-గాజువాక సుందరయ్య వర్థంతిని పురస్కరించుకొని తోకాడ సమైక్య అపార్ట్‌మెంట్‌లో సాయి దుర్గ డెంటల్‌ క్లినిక్‌ ఆధ్వర్యాన ఉచిత దంత వైద్యశిబిరం నిర్వహించారు. సుమారు 100 మంది వరకు…

వెలగని వీధిలైట్లు

May 19,2024 | 23:21

 ప్రజాశక్తి – ఆరిలోవ : జివిఎంసి 13వ వార్డు పరిధి ఆరిలోవ కాలనీ చివరి ప్రాంతాలైన శివాజీనగర్‌-2, భగత్‌సింగ్‌ నగర్‌ పరిసర ప్రాంతాల్లో వీధిలైట్లు వెలగకపోవడంతో స్థానికులు…

రాజకీయ నేతలు సంయమనం పాటించాలి

May 19,2024 | 23:20

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : ఈనెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి, జూన్‌ ఒకటి తర్వాత ఎగ్జిట్‌ ఫలితాలు, 4న ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు సంయమనం…

తడిసి ముద్దయిన తూనికాకు

May 19,2024 | 23:18

అకాల వర్షానికి కళ్లాల్లో నీటమునిగిన కట్టలు నాణ్యత చెడిపోవడమే కాక నష్టం వస్తుందని ఆందోళన ప్రజాశక్తి-చింతూరు : గత రాత్రి కురిసిన భారీవర్షానికి చింతూరు మన్యంలోని పలు…