జిల్లా-వార్తలు

  • Home
  • టిడిపిలో 50 కుటుంబాలు చేరిక

జిల్లా-వార్తలు

టిడిపిలో 50 కుటుంబాలు చేరిక

Mar 1,2024 | 00:28

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం యర్రగొండపాలేనికి చెందిన 50 వైసీపీ కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ సీనియర్‌ నాయకులు ఒంగోలు ఆదిరెడ్డి,…

‘సంత’ పూర్వ వైభవానికి కృషి: మంత్రి నాగార్జున

Mar 1,2024 | 00:24

ప్రజాశక్తి-సంతనూతలపాడు: స్థానిక ఎఎంసి కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పశువుల సంత పూర్వవైభవానికి కృషి చేస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ మేరుగు నాగార్జున…

వైసీపీ కంచుకోటను బద్దలు కొడదాం: ఎరిక్షన్‌బాబు

Mar 1,2024 | 00:20

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: వైసీపీ కంచుకోటను బద్దలుకొట్టి రానున్న ఎన్నికల్లో యర్రగొండపాలెం నియోజకవర్గంలో టిడిపి జెండాను ఎగురవేద్దామని టిడిపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. గురువారం యర్రగొండపాలెంలోని…

ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం

Mar 1,2024 | 00:18

ప్రజాశక్తి-మార్కాపురం: మార్కాపురంలో ప్రసిద్ధిగాంచిన శ్రీలక్ష్మి చెన్నకేశవస్వామి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం గురువారం సాదాసీదాగా జరిగింది. ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా మరోసారి పెనుగొండ కేశవరావు ప్రమాణ…

విలేజ్‌ క్లినిక్స్‌తో ఆరోగ్య భరోసా

Mar 1,2024 | 01:02

ప్రజాశక్తి – కర్లపాలెం గ్రామాల్లో వైద్యుడి కోసం రోగులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని, ప్రజలు వద్దకే వైద్యులను పంపిస్తున్న ఘనత వైసిపీ ప్రభుత్వానిదని ఎంఎల్‌ఎ కోన…

ఇంటింటికి టిడిపి మేనిఫెస్టో

Mar 1,2024 | 00:15

ప్రజాశక్తి – చీరాల టిడిపి ప్రతిపాదించిన సూపర్ సిక్స్ మేనిఫెస్టో క్యాలెండర్‌ను ప్రతి ఇంటికి తీసుకువెళ్లి అవగాహన కల్పించాలని టిడిపి ఇంచార్జ్ ఎంఎం కొండయ్య అన్నారు. పట్టణంలోని…

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు బీరువా అందజేత

Mar 1,2024 | 00:15

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 1976-78, 1980-82 సంవత్సరాలలో ఇంటర్మీడియట్‌ చదివిన పూర్వ విద్యార్థులు జరుపుకున్న ఆత్మీయ సమ్మేళనానికి గుర్తుగా తాము చదువుకున్న యర్రగొండపాలెం ప్రభుత్వ…

పారిశుధ్య కార్మికులకు అలవెన్స్ అందజేత

Mar 1,2024 | 00:14

ప్రజాశక్తి – భట్టిప్రోలు భట్టిప్రోలు పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులకు ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత వివిధ రకాల ఆలవెన్సులను గురువారం అందజేశారు. పంచాయతీ పాలకవర్గం ఏర్పడిన తరువాత తొలిసారిగా…

అశోక్‌బాబు సమక్షంలో వైసీపీలో చేరిక

Mar 1,2024 | 00:13

ప్రజాశక్తి – వేమూరు మండలంలోని బూతుపల్లి గ్రామం నుండి టిడిపికి చెందిన 25గిరిజన కుటుంబాలు వైసిపి ఇన్‌ఛార్జి వరికూటి అశోక్‌బాబు సమక్షంలో గురువారం వైసీపీలో చేరారు. వారికి…