జిల్లా-వార్తలు

  • Home
  • శ్రీరామిరెడ్డి కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలి

జిల్లా-వార్తలు

శ్రీరామిరెడ్డి కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలి

Apr 15,2024 | 21:22

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న సిఐటియు నాయకులు, కార్మికులు ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా పథకంలో పని చేస్తున్న కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని సిఐటియు…

మెటీరియల్‌కు కరెంటు వైర్లు తగిలి వాహనం దగ్ధం

Apr 15,2024 | 14:33

ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : వాహనంలోని మెటీరియల్‌కు కరెంటు వైర్లు తగిలి నడిరోడ్డుపై వ్యాన్‌ దగ్ధమైన ఘటన సోమవారం జరిగింది. స్థానికులు, అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…

భవనం శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్‌ ఎత్తివేత

Apr 15,2024 | 14:17

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌ (బాపట్ల) : పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలానికి చెందిన భవనం శ్రీనివాసరెడ్డిపై వైసిపి అధిష్టానం సస్పెన్షన్‌ ను ఎత్తివేసినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం…

ఎక్సైజ్‌ వాహనం బోల్తా

Apr 15,2024 | 13:20

కృష్ణాజిల్లాలో కోడూరు-అవనిగడ్డ ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన వాహనం ఆటోను ఢకొీట్టి పక్కనే ఉన్న మురుగుబోధిలోకి బోల్తాపడింది. ఆటోడ్రైవర్‌కు స్వల్ఫగాయాలయ్యాయి.…

ఏప్రిల్‌ 17 నుండి 19 వరకు మోడల్‌ ఎంసెట్‌ : ఎస్‌ఎఫ్‌ఐ

Apr 15,2024 | 13:01

ఇచ్చెర్ల (శ్రీకాకుళం) : భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు మోడల్‌ ఎంసెట్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.చందు బి.హరీష్‌…

వైసిపిలో చేరిన రెడ్డిగూడెం టిడిపి నేతలు

Apr 15,2024 | 12:56

రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌) : రెడ్డిగూడెం టిడిపి మాజీ జడ్‌పిటిసి పాలంకి విజయలక్ష్మి, రెడ్డిగూడెం మండల తెలుగు యువత మాజీ అధ్యక్షులు పాలంకి సురేష్‌ రెడ్డి, కోర్లికొండ వెంకటరమణ…

10మంది వాలంటీర్లు రాజీనామా

Apr 15,2024 | 12:46

వీరఘట్టం (మన్యం) : వీరఘట్టం మండలం దశమంతపురం సచివాలయంకి సంబంధించి పదిమంది వాలంటీర్లు సోమవారం రాజీనామా పత్రం కార్యదర్శి కే సునీల్‌ కుమార్‌ కు అందజేశారు.

ఇండియా కూటమి అభ్యర్థుల విస్తృత ప్రచారం

Apr 15,2024 | 12:35

కుంచనపల్లి (గుంటూరు) : కుంచనపల్లి లో ఇండియా కూటమి అభ్యర్థుల విస్తృత ప్రచారం సోమవారం ప్రారంభమైంది. సిపిఎం సీనియర్‌ తాడేపల్లి మండల నాయకులు కాట్రగడ్డ శివరామకృష్ణయ్య సిపిఎం…

తాగడానికి నీళ్లివ్వండి : ప్రత్తిపాడు గ్రామస్తుల రాస్తారోకో

Apr 15,2024 | 12:18

ప్రత్తిపాడు (గుంటూరు) : తాగడానికి నీళ్లివ్వండి అంటూ … ప్రత్తిపాడు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి సోమవారం ఉదయం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ……