జిల్లా-వార్తలు

  • Home
  • దాడి ఘటనలో ఏడుగురు నిందితుల అరెస్ట్‌

జిల్లా-వార్తలు

దాడి ఘటనలో ఏడుగురు నిందితుల అరెస్ట్‌

Jan 18,2024 | 23:47

ప్రజాశక్తి -బుచ్చయ్యపేట వడ్డాది సినిమా ధియేటర్‌ వద్ద ఈనెల 16న బుర్ర దుర్గతేజపై దాడి చేసిన ఘటనలో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అనకాపల్లి…

జిల్లాలో 13,994 మందికి వడ్డీ రాయితీ

Jan 18,2024 | 23:46

ప్రజాశక్తి-అనకాపల్లి జిల్లాలో 13,994 మంది గృహ లబ్ధిదారులకు రూ.1.34 కోట్ల వడ్డీ రాయితీ ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌ శెట్టి తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం…

ఘనంగా గౌరీ పరమేశ్వరుల సారే ఊరేగింపు

Jan 18,2024 | 23:44

ప్రజాశక్తి- అనకాపల్లి : ఉత్తరాంధ్రలోనే పేరుగాంచిన అనకాపల్లి వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల సారే ఊరేగింపు గురువారం ఘనంగా జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా 83వ కార్పొరేటర్‌ జాజుల…

20న రాస్తారోకోలను జయప్రదం చేయండి

Jan 18,2024 | 23:42

ప్రజాశక్తి-అనకాపల్లి తమ సమస్యలపై అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు పిలుపుమేరకు 20న జరుగు రాస్తారోకో కార్యక్రమాలను జయప్రతం చేయాలని కార్మిక,…

గ్రామాభివృద్ధి ప్రణాళికలపై శిక్షణ

Jan 18,2024 | 22:44

సోంపేట : మాట్లాడుతున్న ఎంపిపి దాసు సోంపేట : పంచాయతీల వారీగా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎంపిపి డాక్టర్‌ ఎం.దాసు కోరారు. స్థానిక మండల పరిషత్‌…

వడ్డీ రీయింబర్స్‌మెంట్‌కు రూ.2.57 కోట్లు విడుదల

Jan 18,2024 | 22:41

నమూనా చెక్కును అందజేస్తున్న జెసి నవీన్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు నిర్మిస్తున్న వారికి పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ…

కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయాలి

Jan 18,2024 | 22:39

ఇచ్ఛాపురం : ఆందోళన చేస్తున్న బెంతు ఒరియాలు ప్రజాశక్తి- కవిటి ఏళ్ల తరబడి గుర్తింపులేని జాతిగా మిగిలిపోతున్న బెంతు ఒరియాలు ఇంకెన్నాళ్లు వివక్ష ఎదుర్కోవాలని బెంతు ఒరియాలు…

బడుగుల ఆశాజ్యోతి ఎన్‌టిఆర్‌

Jan 18,2024 | 22:37

ఇచ్ఛాపురం : విగ్రహానికి పూలమాలలు వేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌ ప్రజాశక్తి- ఇచ్ఛాపురం ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఘనత మాజీ సిఎం ఎన్‌.టి.రామారావుకే దక్కిందని ఎమ్మెల్యే బెందాళం…

ఎయిడ్స్‌ బాధితుల పట్ల సహృదయంతో మెలగాలి

Jan 18,2024 | 22:22

ప్రజాశక్తి – మండవల్లి ఎయిడ్స్‌ రోగుల పట్ల చులకన భావాన్ని వీడి ప్రతి ఒక్కరు వారి పట్ల సహృదయంతో మెలగాలని కానుకొల్లు సర్పంచి నాగదాసి థామస్‌ కోరారు.…