వర్షాలకు అన్నదాత ఆందోళన
ప్రజాశక్తి – భట్టిప్రోలు మిచౌంగు తుఫాను కారణంగా నిరంతరాయంగా కురిసిన వర్షానికి పంట పొలాలు పూర్తిగా నేలవాలాయి. మరికొన్ని చోట్ల ఓదెలలో నీరు నిలబడింది. ఆరుగాలం కష్టపడి…
ప్రజాశక్తి – భట్టిప్రోలు మిచౌంగు తుఫాను కారణంగా నిరంతరాయంగా కురిసిన వర్షానికి పంట పొలాలు పూర్తిగా నేలవాలాయి. మరికొన్ని చోట్ల ఓదెలలో నీరు నిలబడింది. ఆరుగాలం కష్టపడి…
ప్రజాశక్తి – భట్టిప్రోలు మిచౌంగు తుఫాను ప్రభావానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక అధికారి, జిల్లా ప్రస్తుత శాఖ జాయింట్ డైరెక్టర్…
రైతులకు భోజనాలు ఏర్పాట్లు ఏర్పేడు: గత రెండు రోజులుగా పడుతున్న భారీ వర్షాలు కారణంగా ఏర్పేడు మండలంలోని గోవిందవరం ఎస్టీ కాలనీ, పాగాలి ఎస్టి కాలనీ, వెంకటాపాలెం…
మృతుని కుటుంబానికి ఎమ్మెల్సీ ఆర్థిక సాయంఏర్పేడు: చిందేపల్లి గ్రామంలోని ఎస్టీ కాలనీ నందు తుఫాన్ కారణంగా గోడ పడిపోయి ఐదు సంవత్సరాల పిల్లవాడు మరణించాడు. విషయాన్ని తెలుసుకున్న…
నేలకొరిగిన బొప్పాయి పంటఏర్పేడు: మండలంలోని ఇసుక తాగేలి గ్రామపంచాయతీలో గల గోపాలపురం గ్రామంలో మేకలతూరు చంగా రెడ్డికి చెందిన రెండు ఎకరాల బొప్పాయి పంట తుఫాను దాటికి…
పునరావాస కేంద్రంలో ఆకలి కేకలుబాలాయపల్లి : మండలంలోని అంబలపూడి గ్రామ గిరిజనులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో గిరిజనులు ఆకలితో అలమటించారు. చేపలను వేటాడి జీవించే గిరిజనులను…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : బంగాళఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో సోమవారం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు గుంటూరు పల్నాడు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది.…
తిరుమల అంటే సెంటిమెంట్ : హీరో నానిప్రజాశక్తి-తిరుపతి(మంగళం)చిన్నతనం నుండి తిరుమల శ్రీవారంటే తనకు సెంటిమెంటని, స్వామి వారిని దర్శించుకుంటే చాల ప్రశాంతంగా ఉంటూ కార్యకలాపాలు సాగుతాయని న్యాచురల్…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : బంగాళఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో సోమవారం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు గుంటూరు పల్నాడు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది.…