జిల్లా-వార్తలు

  • Home
  • నవరత్నాల భజన

జిల్లా-వార్తలు

నవరత్నాల భజన

Feb 7,2024 | 23:11

నవరత్నాల భజనప్రజాశక్తి- తిరుపతి టౌన్‌రాష్ట్రబడ్జెట్‌ 2024-25 ఓటాన్‌ బడ్జెట్‌ తీవ్ర నిరాశను కలిగించింది. జిల్లా ప్రగతికి కీలకరంగాలైన నీటిపారుదల, వ్యవసాయం, పారిశ్రామిక సేవల రంగాల పురోభివృద్ధికి అవసరమైన…

రెవెన్యూ నిర్లక్ష్యానికి సాక్షిగా జగనన్న గుడారాలుశ్రీ గుట్టలపైనే వేలాదిమంది నిరుపేదలు శ్రీ పేదల గూడు పట్టని ఉన్నతాధికారులుశ్రీ కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఃసిద్దులఃపరం శ్రీ కబ్జాదారుల కొమ్ముగాస్తున్న రెవెన్యూ

Feb 7,2024 | 23:09

రెవెన్యూ నిర్లక్ష్యానికి సాక్షిగా జగనన్న గుడారాలుశ్రీ గుట్టలపైనే వేలాదిమంది నిరుపేదలు శ్రీ పేదల గూడు పట్టని ఉన్నతాధికారులుశ్రీ కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఃసిద్దులఃపరం శ్రీ కబ్జాదారుల…

టీటీడీ విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలి : జెఈవో శ్రీమతి సదా భార్గవి- ఘనంగా శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల 31వ వార్షికోత్సవం

Feb 7,2024 | 23:01

టీటీడీ విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలి : జెఈవో శ్రీమతి సదా భార్గవి- ఘనంగా శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల 31వ వార్షికోత్సవంప్రజాశక్తి – క్యాంపస్…

‘పజ్రాశక్తి’ వార్తకు స్పందనబోర్ల మరమ్మతులు పూర్

Feb 7,2024 | 22:53

‘పజ్రాశక్తి’ వార్తకు స్పందనబోర్ల మరమ్మతులు పూర్తిప్రజాశక్తి -శ్రీకాళహస్తి రూరల్‌ మండలంలోని వేడం పంచాయతీలో ఏర్పడిన తాగునీటి సమస్య గురించి బుధవారం ‘ప్రజాశక్తి’ పత్రికలో ‘వేడం లో తాగునీటి…

అల్లం…వెలొల్లి!మసాలా గరంగరంధరలు పెంచేసిన హోటళ్లు

Feb 7,2024 | 22:47

అల్లం…వెలొల్లి!మసాలా గరంగరంధరలు పెంచేసిన హోటళ్లుప్రజాశక్తి-శ్రీకాళహస్తి మొన్న టమోటాలు.. నిన్న ఉల్లిపాయులు.. నేడు వెల్లుల్లి వంతొచ్చింది. ధరల్లో టమాటాలు, ఉల్లిపాయాలకు తానేమీ తీసిపోనంటూ కొండెక్కి కూర్చుంది. అది కూడా…

ప్రాథమిక విద్యపై కళాజాతా

Feb 7,2024 | 22:46

ప్రజాశక్తి-కపిలేశ్వరపురంమండలంలోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో బుధవారం ఆలమూరు శ్రమ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక విద్యపై కళాజాతా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేదార్లంక, అద్దంకివారిలంక గ్రామాల…

ఆశా కార్యకర్తల నిర్బంధం దారుణం

Feb 7,2024 | 22:43

ప్రజాశక్తి-యంత్రాంగం తమ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్ల చలో విజయవాడ కార్యక్రమాన్ని బుధవారం పోలీసులు అడ్డుకోవడంతో ఆశా వర్కర్లు పలుచోట్ల పోలీసు స్టేషన్ల వద్దే నిరసన…

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులే జర్నలిస్టులు

Feb 7,2024 | 22:41

భాస్కరరావును సత్కరిస్తున్న జర్నలిస్టులు ప్రజాశక్తి- ఆమదాలవలస ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులే జర్నలిస్టులని సిఐ విజయ వాయునందన్‌ యాదవ్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని వన్‌ వే జంక్షన్‌…

‘ప్రజా నిధి’ కోసం ప్రజలకు సిపిఎం విజ్ఞప్తి

Feb 7,2024 | 22:40

ప్రజాశక్తి-అమలాపురంఎన్నికల సమయంలో ప్రజల నుంచి నిధి వసూలు చేసి సిపిఎం ప్రజల కోసమే పనిచేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అండ్ర మాల్యాద్రి అన్నారు. బుధవారం…