జిల్లా-వార్తలు

  • Home
  • డిప్యూటీ సిఎంని కలిసిన ఎజెఎసి నాయకులు

జిల్లా-వార్తలు

డిప్యూటీ సిఎంని కలిసిన ఎజెఎసి నాయకులు

Dec 10,2023 | 21:16

 ప్రజాశక్తి-సాలూరు  :  డిప్యూటీ సిఎం రాజన్నదొరని ఆదివారం ఎపి ఆదివాసీ జెఎసి నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. రాజన్నదొర క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆదివాసీ జెఎసి అల్లూరి…

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేయాలి

Dec 10,2023 | 21:15

నిరసన తెలుపుతున్న న్యాయవాదులు ప్రజాశక్తి – శ్రీకాకుళం లీగల్‌ ఎపి ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌-23ను రద్దు చేయాలని ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) జిల్లా అధ్యక్షులు డి.రమణారావు…

వార్డెన్‌ను సస్పెండ్‌ చేయాలి

Dec 10,2023 | 21:15

ప్రజాశక్తి – కురుపాం  :  టొంపలపాడు ఆశ్రమ పాఠశాల వార్డెన్‌ను సస్పెండ్‌ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ బృందం టొంపలపాడు…

తెలుగు భాష కీర్తిని పెంచాలి

Dec 10,2023 | 21:12

ఆహ్వాన పత్రికను అందుకుంటున్న ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్ తెలుగు భాష కీర్తి ప్రతిష్టలు ప్రపంచం నలుమూలలా…

పప్పుచారూ కరువే!

Dec 10,2023 | 21:12

ప్రజాశక్తి – కురుపాం  :  మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నా.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు అధికారులు, ప్రభుత్వం తీసుకోవడం లేదు. తెల్లకార్డుదారులకు…

తెలుగు సాహిత్య విమర్శకు ఆద్యులు ‘కట్టమంచి’

Dec 10,2023 | 21:10

ప్రజాశక్తి – కడప అర్బన్‌ పింగళి సూరన కళాపూర్ణోదయంపై ‘కవిత్వతత్వ విచారం’ అనే తొలి విమర్శ గ్రంథాన్ని రచించిన డాక్టర్‌ కట్టమంచి రామలింగారెడ్డి తెలుగు సాహిత్య విమర్శకు…

104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Dec 10,2023 | 21:09

 ప్రజాశక్తి-పార్వతీపురం :   104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి వై.మన్మథరావు, 104 ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యదర్శి సిహెచ్‌.ప్రసాద్‌ ప్రభు త్వాన్ని డిమాండ్‌చేశారు. యూని యన్‌…

నేడు మంత్రి రజని పర్యటన

Dec 10,2023 | 21:09

రజని, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ప్రజాశక్తి – శ్రీకాకుళం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని ఈనెల 11వ తేదీన జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌…

కళలను ఆదరించాలి

Dec 10,2023 | 21:08

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌   :  కళలను, కళాకారులను ఆదరించి తగు ప్రోత్సాహాన్ని అందించాలని ప్రముఖ రచయిత గంటేడ గౌరినాయుడు అన్నారు. ఆదివారం పార్వతీపురం లయన్స్‌ కళ్యాణ మండపంలో కల్పన…