జిల్లా-వార్తలు

  • Home
  • గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

జిల్లా-వార్తలు

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

Feb 5,2024 | 21:13

ప్రజాశక్తి- సీతంపేట : రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని క్లస్టర్‌ ఇంఛార్జిలు టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి నిమ్మక జయకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక టిడిపి కార్యాలయంలో సోమవారం…

‘ఆడుదాం ఆంధ్ర’లో క్రీడాకారుల ప్రతిభ

Feb 5,2024 | 21:12

సీతంపేట : ఆడుదాం ఆంధ్ర జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో భాగంగా పార్వతీపురంలో నిర్వహించిన పోటీల్లో ఖోఖో క్రీడలో గొయ్యిది సచివాల యానికి చెందిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ…

పట్టాలను ఆన్‌లైన్‌ చేయాలని ధర్నా

Feb 5,2024 | 21:11

ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌ : మండలంలో వెలగవలస, ఎల్‌డి వలస, సంధి వలస గ్రామాలకు చెందిన గిరిజన రైతుల డి పట్టాలను ఆన్‌లైన్‌ చేయాలని సోమవారం గిరిజన సంఘం…

పోటీ పరీక్షల అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌

Feb 5,2024 | 21:11

 ప్రజాశక్తి -విజయనగరం టౌన్‌  : ప్రతిభతో పాటు నిరంతర పరిశ్రమ ద్వారా పోటీ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు.…

విజేతలకు బహుమతులు అందజేత

Feb 5,2024 | 21:10

 ప్రజాశక్తి-విజయనగరం :  జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా గతనెల 24న విద్యార్ధులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తత్వం, డ్రాయింగ్‌ పోటీల విజేతలకు సోమవారం కలెక్టరేట్లఓ కలెక్టర్‌ నాగలక్ష్మి బహుమతి…

ఎఒబి చెక్‌ పోస్టును ఎస్‌పి ఆకస్మిక తనిఖీ

Feb 5,2024 | 21:10

పార్వతీపురంరూరల్‌ : మండలంలోని ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతమైన రావికోన, బట్టివలస దగ్గర ఇటీవల ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టును జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, ఎఎస్‌పి…

వేగంగా ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు : కలెక్టర్‌

Feb 5,2024 | 21:09

 ప్రజాశక్తి-విజయనగరం :  నవరత్నాలు కింద పేదలందరికీ మంజూరైన స్థలాల రిజిస్ట్రేషన్లు వేగంగా జరగాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. ముందుగా ప్లాట్ల మాపింగ్‌ జరగాలని, సరిహద్దులు మార్క్‌…

డి-వార్మింగ్‌ డే విజయవంతం చేయాలి

Feb 5,2024 | 21:08

పార్వతీపురంరూరల్‌ : ఈనెల 9న జరిగే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ ఆదేశించారు. విద్యార్థులందరికీ అల్బెండజోల్‌ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు…

పలువురు తహశీల్దార్లు బాధ్యతలు స్వీకరణ

Feb 5,2024 | 21:08

ప్రజాశక్తి – కురుపాం : స్థానిక తహశీల్దార్‌గా ఎ.వేణుగోపాల్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన అరకు వ్యాలీ మండలంలో పనిచేస్తూ ఎన్నికలు నేపథ్యంలో బదిలీపై కురుపాం వచ్చారు.…