జిల్లా-వార్తలు

  • Home
  • రైల్వే గూడ్స్‌ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

జిల్లా-వార్తలు

రైల్వే గూడ్స్‌ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

Mar 6,2024 | 23:16

సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు ఘనంగా రైల్వే గూడ్స్‌ షెడ్‌ వర్కర్స్‌ యూనియన్‌ 40వ వార్షికోత్సవం ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం రైల్వే గూడ్స్‌ షెడ్లో పనిచేస్తున్న కార్మికులను…

కార్పొరేషన్లు కకావికలం..!

Mar 6,2024 | 23:14

బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ కార్పొరేషన్లు నిర్వీర్యం ఐదేళ్లలో ఉపాధి రుణాలకు పూర్తిగా తిలోదకాలు సంక్షేమ పథకాలకిచ్చే సొమ్ము సామాజిక తరగతుల వారీగా ప్రభుత్వం లెక్క కార్పొరేషన్ల…

అభివృద్ధే ధ్యేయం

Mar 6,2024 | 23:14

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న స్పీకర్‌ సీతారాం శాసనసభ స్పీకర్‌ సీతారాం ప్రజాశక్తి- సరుబుజ్జిలి అభివృద్ధే ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ధ్యేయమని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని తెలికిపెంట…

సెక్టోరియల్‌ అధికారుల బాధ్యత కీలకం

Mar 6,2024 | 23:12

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అపీ పోల్‌, పోలింగ్‌ సమయంలో అలసత్వం వద్దు కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ ఎన్నికల నిర్వహణలో…

11న జీడి మద్దతు ధరపై ధర్నా

Mar 6,2024 | 23:09

పోస్టర్‌న ఆవిష్కరిస్తున్న నాయకులు ప్రజాశక్తి- పలాస జీడి పిక్కలకు మద్దతు ధర ప్రకటించి బస్తాకు రూ.16 వేలు చెల్లించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు…

ఓట్ల కోసమే చంద్రబాబు బిసిల జపం

Mar 6,2024 | 23:08

రవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి ఎన్నికలకు వస్తుండటంతో చంద్రబాబు మరోసారి బిసిల జపం చేస్తున్నారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం…

ఆ ఎమ్మెల్యే మాకొద్దుఅజగన్‌ ముద్దు…

Mar 6,2024 | 23:06

ర్యాలీ నిర్వహిస్తున్న వైసిపి నాయకులు ఎమ్మెల్యే వద్దంటూ కొత్తూరులో ర్యాలీ రెడ్డి శాంతికి టిక్కెట్‌ ఇస్తే ఓడిస్తాం అధిష్టానానికి వైసిపి అసమ్మతి నాయకుల ఆల్టిమేటం ఎమ్మెల్యే రెడ్డి…

10న మన్యం బంద్‌కు తరలి రావాలి

Mar 6,2024 | 23:03

ప్రజాశక్తి -అనంతగిరి:ఈ నెల 10న మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం, నిరుద్యోగుల ఆద్వర్యాన జరిగే ఏజెన్సీ బంద్‌ను జయప్రదం చేయాలని జడ్పిటిసి గంగరాజు పిలుపునిచ్చారు. బడ్నాయిన్న…

శ్రీసిటీని సందర్శించిన మిజోరాం గవర్నర్‌ – పారిశ్రామిక ప్రగతి, నైపుణ్యాభివద్ధి చర్యలపై ప్రశంస- మిజోరాం యువతకు ఉద్యోగ, నైపుణ్య శిక్షణ తోడ్పాటుకు పిలుపు

Mar 6,2024 | 23:00

శ్రీసిటీని సందర్శించిన మిజోరాం గవర్నర్‌ – పారిశ్రామిక ప్రగతి, నైపుణ్యాభివద్ధి చర్యలపై ప్రశంస- మిజోరాం యువతకు ఉద్యోగ, నైపుణ్య శిక్షణ తోడ్పాటుకు పిలుపు ప్రజాశక్తి- వరదయ్యపాలెం: శ్రీసిటీ…