జిల్లా-వార్తలు

  • Home
  • రాయదుర్గం మున్సిపల్‌ కమిషనర్‌గా షేక్‌ మాలిక్‌

జిల్లా-వార్తలు

రాయదుర్గం మున్సిపల్‌ కమిషనర్‌గా షేక్‌ మాలిక్‌

Jan 30,2024 | 16:23

ప్రజాశక్తి-రాయదుర్గం(అనంతపురం) : రాయదుర్గం మున్సిపల్‌ కమిషనర్‌గా షేక్‌ మాలిక్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుండి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇదివరకు ఇక్కడ…

ఫిబ్రవరి 8, 9 తేదీల్లో కర్నూలు బాలోత్సవం

Jan 30,2024 | 16:17

లోగో ఆవిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ ప్రజాశక్తి కర్నూలు కలెక్టరేట్ : ఫిబ్రవరి 8,9 తేదీల్లో నిర్వహించనున్న కర్నూలు బాలోత్సవం లోగోను మంగళవారం జిల్లా కలెక్టర్ జి.సృజన…

సమస్యలు పరిష్కరించాలని శ్రీ లక్ష్మీ విలాస్‌ కాలనీ వాసుల ధర్నా

Jan 30,2024 | 16:13

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : ఆఫీసుట్టు తిరిగి తిరిగి అలిసిపోయాం పాములు, దోమల భారీ నుండి రక్షించాలంటూ పెద్దపాడు రోడ్డు సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ విలాస్‌ కాలనీ…

మహాత్ముని జీవితం అందరికీ ఆదర్శం

Jan 30,2024 | 16:02

ప్రజాశక్తి-కమలాపురం(కడప) : మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సర్‌ సివి రమన్‌ సైన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో గాంధీజీ జీవితంపై ఛాయ చిత్ర…

ఎమ్మెల్యే నిమ్మలను కలిసిన సినీ నటుడు నారాయణ మూర్తి

Jan 30,2024 | 15:58

ప్రజాశక్తి- పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం సిని నటుడు, దర్శకుడు, ఆర్‌ నారాయణమూర్తి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు.…

వ్యవసాయ విద్యార్ధులచే ” రైతు సదస్సు.. ప్రదర్శన ”

Jan 30,2024 | 15:38

ప్రజాశక్తి-పెద్దాపురం(కాకినాడ) : పెద్దాపురం మండలం గోరింట గ్రామంలో మంగళవారం రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ”రైతు సదస్సు-ప్రదర్శన” నిర్వహించారు. ఈ సదస్సు, ప్రదర్శన ద్వారా రైతులకు…

మున్సిపల్‌ కమిషనర్‌గా ఆదితి సింగ్‌ బాధ్యతలు స్వీకరణ

Jan 30,2024 | 15:32

ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌ : అందరి సహకారంతో తిరుపతిని అభివృద్ధి చేస్తానని తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆదితి సింగ్‌ తెలిపారు. తిరుపతి యాత్ర…

అవార్డు గ్రహీతలకు అభినందన సభ

Jan 30,2024 | 15:29

ప్రజాశక్తి-చల్లపల్లి(కృష్ణా) : చల్లపల్లి మండలంలోని వివిధ డిపార్ట్మెంట్‌లలో పనిచేస్తూ.. రిపబ్లిక్‌ డే వేడుకల్లో కలెక్టర్‌ నుండి ఉత్తమ సేవా ప్రశంసా పత్రాలు అందుకున్న అధికారులను మహాత్మ జ్యోతిరావు…

పంచాయతీ నిర్ణయించిన ధరలకే చేపలు అమ్మాలి

Jan 30,2024 | 14:33

ప్రజాశక్తి- గోకవరం(తూర్పుగోదావరి) : గ్రామపంచాయతీ నిర్ణయించిన ధరలకే చేపలను ఆమ్మాలని గోకవరం గ్రామపంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం గోకవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో చేపల దుకాణా…