మిమ్స్ ఉద్యోగుల అరెస్టులు అన్యాయం
ప్రజాశక్తి- బొబ్బిలి : మిమ్స్ ఉద్యోగులు, కార్మికులను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు అన్నారు. మిమ్స్ ఉద్యోగులు, కార్మికుల అక్రమ అరెస్టులకు…
ప్రజాశక్తి- బొబ్బిలి : మిమ్స్ ఉద్యోగులు, కార్మికులను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు అన్నారు. మిమ్స్ ఉద్యోగులు, కార్మికుల అక్రమ అరెస్టులకు…
ప్రజాశక్తి-రేగిడి : రాజాం నియోజకవర్గంలోని రేగిడి మండలం గుల్లపాడు గ్రామపంచాయతీ పరిధి కొండల మామిడి వలస (ఉంగరాడమెట్ట) వద్ద అపెరల్ పార్కు (టెక్స్టైల్స్ పరిశ్రమ) ఏర్పాటుకు వేసిన…
ప్రజాశక్తి – కడప అర్బన్ యోగి వేమన విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, లా అండ్ మేనేజ్మెంట్ డీన్గా ఎంబిఎ ఆచార్యులు వై,సుబ్బరాయుడును నియమిస్తూ విసి ఆచార్య…
ప్రజాశక్తి-గజపతినగరం : విజయనగరం ఎంపి బెల్లాన చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే బొత్సఅప్పలనర్సయ్య బుధవారం గజపతినగరం, పురిటిపెట పంచాయతీల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. వైసిపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన…
ప్రజాశక్తి -భోగాపురం : విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభ్యమయింది. వారంతా బోల్తాపడిన తెప్పపైనే ఎక్కి అప్పికొండ బీచ్ వద్దకు చేరుకోవడంతో…
ప్రజాశక్తి-చెన్నూరు మండలంలోని బుడ్డయపల్లె గ్రామ సమీపంలోని ఇటుకల బట్టి వద్ద బుధవారం ఉదయం యూరియా కలిపిన నీరు తాగి 27 గొర్రెలు మృతి చెందాయి. మరో 60…
ప్రజాశక్తి-కడప పనితీరు మెరుగుపరుచుకోకుంటే చర్యలు తప్పవని జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఎస్.రమణ అధికారులను హెచ్చరించారు. ప్రతి మనిషికి ప్రాథమిక అవసరాలలో విద్యుత్ కూడా ఒక భాగమైందన్నారు.…
పార్టీ గెలుపునకు కృషి చేయండి టిడిపి పొలిట్బ్యూరో సభ్యులు అశోక్గజపతిరాజు మాజీ జెడ్పిటిసి మక్కువ శ్రీధర్ సహా పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు టిడిపిలో చేరిక ప్రజాశక్తి-విజయనగరంకోట :…
ప్రజాశక్తి-కడప ఎన్నికల ప్రచార కార్యకలాపాల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడే ముందస్తు అనుమతులు పొందాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి వి.విజరు…