జిల్లా-వార్తలు

  • Home
  • లక్ష్యం ఘనం..ఆచరణ శూన్యం..!

జిల్లా-వార్తలు

లక్ష్యం ఘనం..ఆచరణ శూన్యం..!

Feb 20,2024 | 23:16

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డిజిటల్‌ గ్రంథాలయాలు ఏర్పాటు చేశామని వైసిపి ప్రభుత్వం జబ్బలు చరుచుకుంటుంది. అయితే…

‘విశ్వకర్మ యోజన’తో ఆర్థిక భద్రత

Feb 20,2024 | 23:01

సమావేశంలో మాట్లాడుతున్న డిఆర్‌ఒ ప్రజాశక్తి-అమలాపురం చేతివత్తులు, కులవత్తుల వారికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని…

ఉద్యమం తీవ్రతరం ఏపి జెఎసి నేతల హెచ్చరిక

Feb 20,2024 | 22:59

ఉద్యమం తీవ్రతరం ఏపి జెఎసి నేతల హెచ్చరిక ప్రజాశక్తి -చిత్తూరుఅర్బన్‌ ఆర్థిక బకాయిల చెల్లింపు, సిపిఎస్‌ రద్దు, పిఆర్‌సి, డిఏ బకాయిల చెల్లింపు వంటి సమస్యలపై ప్రభుత్వం…

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌

Feb 20,2024 | 22:58

మాకనపాలెంలో ప్రకృతి వ్యవసాయక్షేత్రాన్ని పరిశీలిస్తున్నజిల్లా వ్యవసాయాధి కారి బోసుబాబు ప్రజాశక్తి -మామిడికుదురు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ లో మంచి డిమాండ్‌ ఉందని జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు…

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత

Feb 20,2024 | 22:55

గంగలకుర్రులో వెల్నెస్‌ సెంటర్‌ శిలాపలకం ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ చిట్టిబాబు ప్రజాశక్తి – అంబాజీపేట గ్రామాల్లో సంక్షేమంతో పాటు మౌలిక వసతుల కల్పనకు జగన్‌ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత…

ఇళ్ల రిజిస్ట్రేషన్లు వేగవంతం

Feb 20,2024 | 22:36

సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ నగరపాలక సంస్థ పరిధిలో లబ్ధిదారులకు అందజేసిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌ను త్వరితగతిన పూర్తి…

క్లాప్‌ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి

Feb 20,2024 | 22:34

సమస్యలు వివరిస్తున్న తేజేశ్వరరావు కమిషనర్‌ను కోరిన సిఐటియు నాయకులు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) డ్రైవర్ల సమస్యల…

సమస్యలు పరిష్కరించకుంటే గుణపాఠం

Feb 20,2024 | 22:32

బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల హెచ్చరిక శ్రీకాకుళం నగరంలో బైక్‌ ర్యాలీ, ధర్నా ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ప్రభుత్వ…

గెలిస్తే ఇక్కడే ఇల్లు కట్టుకుంటా : అనిల్‌కుమార్‌

Feb 20,2024 | 22:29

బహిరంగ సభలో మాట్లాడుతున్న అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రజాశక్తి – వినుకొండ : సిఎం జగన్‌ మోహన్‌రెడ్డిపైకి కట్టకట్టుకుని వస్తున్న వారికి జనం తగిన విధంగా బుద్ధి చెప్పాలని…