జిల్లా-వార్తలు

  • Home
  • ప్రచారానికి మరింత పదును

జిల్లా-వార్తలు

ప్రచారానికి మరింత పదును

May 4,2024 | 21:41

ఎత్తులు.. పైఎత్తుల్లో నేతలు గ్రామాల్లో ఉపాధి కూలీలే లక్ష్యం ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు తమ ప్రచారానికి పదునుపెట్టారు.…

మాక్‌ పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించిన ఆర్‌ఒ

May 4,2024 | 21:41

సాలూరు: సాలూరు శాసనసభ నియోజక వర్గంలో ఇవిఎం మాక్‌ పోలింగ్‌ ప్రక్రియను శనివారం చేపట్టారు. ఈ ప్రక్రియను రిటర్నింగ్‌ అధికారి సి.విష్ణు చరణ్‌ పరిశీలించారు. పోస్టల్‌ బ్యాలెట్‌…

ప్రభుత్వ భూములు దోపిడీ

May 4,2024 | 21:40

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ప్రభుత్వ భూములను వైసిపి ముఖ్య నాయకులు ముఠాగా ఏర్పడి దోచేశారని, ప్రజలకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని, ఇలా…

శత శాతం ఓటింగే లక్ష్యం

May 4,2024 | 21:40

ప్రజాశక్తి-విజయనగరం కోట: జిల్లాలో శత శాతం ఓటింగ్‌ సాధించాలన్నదే ఎన్నికల కమిషన్‌ లక్ష్యమని ట్రైనీ సహాయ కలెక్టర్‌ బి.సహదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌ చెప్పారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులకు…

 మూడోరోజూ అవే బాధలు

May 4,2024 | 21:40

పింఛన్ల కోసం లబ్ధిదారుల అవస్థలు ప్రజాశక్తి – సాలూరు రూరల్‌ : పింఛను డబ్బుల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు మూడు రోజు కూడా అవే బాధలు…

అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య

May 4,2024 | 21:39

బాడంగి: అప్పుల బాధతో యువకుడు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని డొంకినవలస రైల్వేబ్రిడ్జి వద్ద శనివారం చోటుచేసుకుంది. ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది కథనం ప్రకారం……

ప్రభుత్వ భూములు దోపిడీ

May 4,2024 | 21:39

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ప్రభుత్వ భూములను వైసిపి ముఖ్య నాయకులు ముఠాగా ఏర్పడి దోచేశారని, ప్రజలకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని, ఇలా…

కార్మికులపై ఒత్తిడి దారుణం

May 4,2024 | 21:36

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ఎండ తీవ్రతకు పని చేయాలంటే మున్సిపల్‌ డ్రై వర్లు విలవిలలాడుతున్నారని, అధికారులు మాత్రం పని చేయాల్సిందే అంటూ ఒత్తిడి చేయడం దారుణమని…

ఎండల తీవ్రతపై అప్రమత్తం

May 4,2024 | 21:35

ప్రజాశక్తి- సీతానగరం : ఎండతీవ్రతల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు సూచించారు.…