జిల్లా-వార్తలు

  • Home
  • ఓట్ల లెక్కింపునకు భద్రత కట్టుదిట్టం

జిల్లా-వార్తలు

ఓట్ల లెక్కింపునకు భద్రత కట్టుదిట్టం

May 17,2024 | 23:33

ప్రజాశక్తి -పాడేరు : సార్వత్రిక ఎన్నికలలో పోలైన ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత ఆదేశించారు. స్థానిక…

పర్యాటక ప్రాంతాలు వెలవెల

May 17,2024 | 23:32

ప్రజాశక్తి-అరకులోయ:పర్యాటక కేంద్రమైన అరకులోయలోని సందర్శింత ప్రాంతాలు వెలవెల బోతున్నాయి. ప్రతి ఏడాది టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల అనంతరం పర్యాటకులు అధిక సంఖ్యలో అరకు ప్రాంతాన్ని సందర్శించేవారు. ఈ…

రక్తపోటును పరీక్షించుకోవాలి

May 17,2024 | 23:31

ప్రజాశక్తి-హుకుంపేట: ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిఎం అండ్‌ హెచ్‌ఒ జమాల్‌భాష ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన…

కొండిబకోటలో దాహం కేకలు

May 17,2024 | 23:29

ప్రజాశక్తి -అనంతగిరి:తాగునీటి సమస్య తలెత్తడంతో దాహం కేకలతో గిరిజనులు విలవిలడుతున్నారు. గత్యంతరం లేక పంట కాలువకు మళ్లించే కలుషితమైన గెడ్డ నీటిని ఆశ్రాయించవలసిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం…

పల్నాడులో అలర్లపై సిట్‌

May 17,2024 | 23:20

పోలింగ్‌ రోజున పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కర్రలతో ఘర్షణకు వెళ్తున్న ఓ పార్టీకి చెందిన శ్రేణులు ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల…

మచ్చుకైనా కానరాని పచ్చదనం!

May 17,2024 | 23:19

వెలవెలబోతున్న భీమిలిలోని జివిఎంసి పార్కులు పెదవి విరుస్తున్న సందర్శకులు వేసవిలో పిల్లలకు ఆటవిడుపు లేని పరిస్థితులు నిర్వహణలో నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు ప్రజాశక్తి – భీమునిపట్నం :…

చిరస్మరణీయులు శ్రీరాములు

May 17,2024 | 23:17

మాట్లాడుతున్న దడాల సుబ్బారావు ప్రజా ఉద్యమాల నిర్మాణమే ఆయనకు ఘన నివాళి సంస్మరణ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తులసీదాస్‌ ప్రజాశక్తి – వజ్రపుకొత్తూరు కార్మిక,…

అట్టహాసంగా ఎంపిఎల్‌ -2 ప్రారంభం

May 17,2024 | 23:16

ప్రజాశక్తి- పిఎం పాలెం: యువత చెడు మార్గంలో వెళ్లకుండా సామాజిక స్పృహ, స్నేహభావాన్ని పెంపొందించుకునేందుకు క్రీడలు దోహదపడతాయనిని ఎబి.గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎంఎస్‌ స్వరూప్‌, వేదాంత హాస్పిటల్స్‌…

ఆన్‌లైన్‌లో పిఎఫ్‌ స్లిప్పులు ఉంచాలి

May 17,2024 | 23:15

డిప్యూటీ సిఇఒతో సమస్యలపై చర్చిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు జెడ్‌పి డిప్యూటీ సిఇఒకు యుటిఎఫ్‌ వినతి ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ జిల్లాపరిషత్‌ యాజమాన్యం పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు,…