జిల్లా-వార్తలు

  • Home
  • కార్మిక ద్రోహి మోడీని ఓడించండి

జిల్లా-వార్తలు

కార్మిక ద్రోహి మోడీని ఓడించండి

May 1,2024 | 21:52

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : కార్మికుల పోరాట దీక్షా దినం మేడే స్ఫూర్తితో కార్మికవర్గ ద్రోహి బిజెపి ప్రభుత్వాన్ని, అందుకు సహకరిస్తున్న రాష్ట్రంలోని టిడిపి, జనసేన, టిడిపిలను ఎన్నికల్లో…

మేడే స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

May 1,2024 | 21:52

గుమ్మలక్ష్మీపురం:  మే డే స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకొని శ్రామిక దోపిడీ ప్రభుత్వాలను ఓడించే దిశగా కార్మికులంతా ఐక్యం కావాలని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన…

‘మానవత’ ఆధ్వర్యాన చలివేంద్రం ఏర్పాటు

May 1,2024 | 21:50

భీమడోలు: అటు ప్రయాణికులు, ఇటు వాహనదారులతో పాటు పలువురు ప్రజలు సంచరించే భీమడోలు జంక్షన్‌ వంటి కీలక ప్రాంతాల్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ భీమడోలు…

కార్మికులందరూ ఐక్యంగా ఉండాలి

May 1,2024 | 21:50

చలివేంద్రం ప్రారంభంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రజాశక్తి-విజయవాడ : గవర్నర్‌ పేటలో టూ వీలర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సిపిఎం రాష్ట్ర…

కాంగ్రెస్‌తోనే రాష్ట్రాభివృద్ధి

May 1,2024 | 21:48

ప్రజాశక్తి-కాశినాయన/బద్వేలు/గోపవరంఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. బుధవారం వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేలు నియోజవకర్గంలోని కాశినాయన మండలం నుంచి ఎన్నికల…

‘నవరత్నాల’తో సంక్షేమ విప్లవం : హర్షవర్ధన్‌రెడ్డి

May 1,2024 | 21:48

చేనేతల సమస్యలను తెలుసుకుంటున్న కేతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి తాడిపత్రి : సిఎం జగన్‌ నవరత్నాల పథకాలతో రాష్ట్రంలో ప్రజా సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చారని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి…

కాంగ్రెస్‌తోనే రాష్ట్రాభివృద్ధి

May 1,2024 | 21:47

ప్రజాశక్తి-కాశినాయన/బద్వేలు/గోపవరంఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. బుధవారం వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేలు నియోజవకర్గంలోని కాశినాయన మండలం నుంచి ఎన్నికల…

వైసిపి పూర్తిగా విఫలం

May 1,2024 | 21:47

ప్రజాశక్తి-బొబ్బిలి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో బుధవారం వారు ఎన్నికల…

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి : టిడిపి

May 1,2024 | 21:47

ఎన్నికల ప్రచారం చేస్తున్న టిడిపి నాయకులు ప్రజాశక్తి-గుత్తి టిడిపి అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరామ్‌ సోదరుడు, ఆలూరు మార్కెట్‌ యార్డు…