జిల్లా-వార్తలు

  • Home
  • అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ

జిల్లా-వార్తలు

అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ

Feb 24,2024 | 23:14

ప్రజాశక్తి – చీరాల అట్టడుగు వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదర్శాలతో యువత ముందుకు సాగించాలని మాజీ ఐఆర్ఎస్,…

సార్వత్రిక ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు

Feb 24,2024 | 23:13

ప్రజాశక్తి-అనకాపల్లి త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా వుండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు రవి పట్టన్‌ శెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరు…

ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ప్రారంభం

Feb 24,2024 | 23:12

ప్రజాశక్తి – చింతపల్లి:మండల కేంద్రంలోని సాయి నగర్‌ వీధిలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని స్థానిక యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ పి.నారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన…

వ్యవసాయాభివృద్ధిలో ఆరుతడి పంటలు కీలకం

Feb 24,2024 | 23:11

ప్రజాశక్తి -అనకాపల్లి జిల్లాలో వ్యవసాయ అభివృద్ధిలో ఆరుతడి పంటలు కీలకమని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధన సహసంచాలకులు డాక్టర్‌ పివికే జగన్నాధరావు పేర్కొన్నారు. స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్‌లో…

తాగునీటి బోర్లు పరిశీలన

Feb 24,2024 | 23:10

ప్రజాశక్తి-చింతపల్లి: రాబోవు వేసవి కాలాన్ని దష్టిలో ఉంచుకుని మండల కేంద్రంలో తాగునీటి బోర్లు మరమ్మత్తులు నిర్వహించి వినియోగంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చింతపల్లి 1 ఎంపీటీసీ…

ఎల్‌ఇడి బల్బుల విద్యుత్‌ ఛార్జీలు చెల్లించేది లేదు

Feb 24,2024 | 23:10

తీర్మానించిన మండల సర్పంచ్‌ల సంఘం ప్రజాశక్తి -మునగపాక గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడి బల్బుల విద్యుత్‌ ఛార్జీల బిల్లులు చెల్లించేది లేదని మండల సర్పంచుల సంఘం…

గిరిజనేతరురాలి ఆక్రమణలు తొలగింపు

Feb 24,2024 | 23:09

ప్రజాశక్తి హుకుంపేట:మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయం, గిరిజనుడైన విలేకరి స్థలాన్ని ఆక్రమించుకుని గిరిజనేతరాలైన బుడ్డిగా కొండమ్మ అక్రమ నిర్మాణాలకు పాల్పడింది. వెలుగు కార్యాలయం వద్ద ఇంటిని ఆమె…

పోక్సో కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

Feb 24,2024 | 23:08

ప్రజాశక్తి-చింతూరు ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసి, వారిలో ఒకరిని హత్య చేసిన సంఘటనలో ఇద్దరు ముద్దాయిలకు పోక్సో చట్టం కింద జీవిత ఖైదు, వెయ్యి రూపాయల చొప్పున…

జీడిపిక్కలు అధిక ధరకు కొనుగోలు చేయాలి

Feb 24,2024 | 23:06

ప్రజాశక్తి-రంపచోడవరం ఏజెన్సీలోని గిరిజనులు పండించే జీడి పిక్కలను గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌…