జిల్లా-వార్తలు

  • Home
  • సావిత్రిబాయి ఫూలేకు నివాళి

జిల్లా-వార్తలు

సావిత్రిబాయి ఫూలేకు నివాళి

Jan 4,2024 | 21:38

సావిత్రిబాయి ఫూలే విగ్రహానికి నివాళి అర్పిస్తున్న దృశ్యం సావిత్రిబాయి ఫూలేకు నివాళి ప్రజాశక్తి-కందుకూరు :భారత దేశ తొలి ఉపాధ్యాయురాలు నిమ్న వర్గాల చదువు హక్కులకోసం జీవిత చరమాంకం…

రబీ ‘సాగు’తోంది..!

Jan 4,2024 | 21:38

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి రబీ సాగు అదును దాటుతోంది. మిచౌంగ్‌ తుపాను ప్రభావం రబీసాగుపై తీవ్రంగా పడింది. గతేడాది ఈ సమయానికి డెల్టాలో 50 శాతానికిపైగా…

సమస్యలు పరిష్కరించేదాకా సమ్మె కొనసాగింపు

Jan 4,2024 | 21:38

ధర్మవరంలో వినూత్న నిరసన                ధర్మవరం టౌన్‌ : వెంకటేశ్వరా నీవైనా మాసమస్యలు పరిష్కరిం చేలా వైసిపి ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని అంగన్వాడీలు డిమాండ్‌ చేశారు. ఈసందర్భంగా…

‘ఉపాధి’కి కోత

Jan 4,2024 | 21:09

ప్రజాశక్తి – రాయచోటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనులకు ఆధార్‌ అనుసంధానించి వేతనాలు చెల్లించే విధానం ప్రారంభించారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి…

400 మందికి కంటి పరీక్షలు

Jan 4,2024 | 21:09

ప్రజాశక్తి – ముసునూరు పేదలకు వైద్య సహాయం అందించడంలో ఎంతో మానసిక సంతృప్తి ఉందని అట్లూరి చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత అట్లూరి వెంకట రవీంద్ర పేర్కొన్నారు. గురువారం…

తహశీల్దార్‌ విశ్వనాథరావు అకాల మృతి

Jan 4,2024 | 21:08

ప్రజాశక్తి – చాట్రాయి చాట్రాయి మండల తహశీల్దార్‌ సిహెచ్‌.విశ్వనాథరావుకు గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో హుటాహుటిన విస్సన్నపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకు వెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే…

చేతులకు సంకెళ్లతో అంగన్వాడీల నిరసన

Jan 4,2024 | 21:07

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి 24వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…

యాజమాన్య పద్ధతులు పాటించాలి

Jan 4,2024 | 21:07

ప్రజాశక్తి – ముసునూరు మామిడి తోటల్లో మంచి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చునని మండల ఉద్యానవన శాఖ అధికారి కె.జ్యోతి ప్రియాంక పేర్కొన్నారు. గురువారం…

పకడ్బందీగా రెండో విడత ఆరోగ్య సురక్ష : కలెక్టర్‌

Jan 4,2024 | 21:06

ప్రజాశక్తి-రాయచోటి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ గిరీష అధికారులకు సూచించారు. గురువారం రెండో విడత…