జిల్లా-వార్తలు

  • Home
  • వైసిపి పాలనలో పంచాయతీ వ్యవస్థ అస్తవ్యస్తం

జిల్లా-వార్తలు

వైసిపి పాలనలో పంచాయతీ వ్యవస్థ అస్తవ్యస్తం

Feb 1,2024 | 16:48

ఎంఎల్‌ఎ మంతెన రామరాజు ప్రజాశక్తి – కాళ్ల వైసిపి పాలనలో పంచాయతీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ఇటువంటి నియంతృత్వ పాలనకు…

ఓరియంటల్‌ డిఎం శ్రీవెంకట శేషుబాబు ఉద్యోగ విరమణ

Feb 1,2024 | 16:46

ప్రజాశక్తి – తణుకు రూరల్‌ కేంద్ర ప్రభుత్వ సాధారణ బీమా కంపెనీ స్థానిక ఓరియంటల్‌ ఇన్స్యూరెన్స్‌ డివిజనల్‌ కార్యాలయంలో 39 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం విజయవంతంగా సేవలందించిన…

పెదఅమిరంలో ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంపు

Feb 1,2024 | 16:45

ప్రజాశక్తి – కాళ్ల ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా విద్యార్థులు పల్లెల్లో పర్యటించి గ్రామీణ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుందని భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌ ఎం.జగపతిరాజు…

కొనసాగిన జిజిహెచ్ శానిటేషన్ వర్కర్స్ ఆందోళన

Feb 1,2024 | 16:44

పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్  ప్రజాశక్తి-కాకినాడ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో…

రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు వాడాలి

Feb 1,2024 | 16:27

ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమ-గోదావరి) : రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు వాడాలని కాశిపాడు ఆరోగ్య సహాయకులు నామాల రాజు తెలిపారు. గురువారం కాశిపాడు హైస్కూల్ విద్యార్థులకు రాష్ట్రీయ బాల స్వస్థ…

గుర్తింపు కార్డు లేకుండ ఓటు వేయటానికి అనుమతించొద్దు :ఆర్డీఓ రవీందర్‌

Feb 1,2024 | 16:22

ప్రజాశక్తి-పర్చూరు(బాపట్ల): ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారివద్ద గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలని బాపట్ల ఆర్డీఓ గంధం రవీందర్‌ అన్నారు. గుర్తింపు కార్డులు లేకుండ ఓటు వేయటానికి…

మంత్రి వేణు సారూ… కాస్త మీరైనా… పట్టించుకోండయ్యా..

Feb 1,2024 | 15:56

ప్రజాశక్తి-కడియం(తూర్పు-గోదావరి) : ప్రమాదకర గుంత, పైగా ప్రధాన రహదారి రోజులు, నెలలు, సంవత్సరాలు గతించి పోతున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. ధవళేశ్వరం నుండి సామర్లకోట వెళ్ళు ప్రధాన…

పలు భవనాలను ప్రారంభించిన ఎంఎల్‌ఎ చిట్టిబాబు

Feb 1,2024 | 15:34

ప్రజాశక్తి – అయినవిల్లి మండలంలోని పలు భవనాలను ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు బుధవారం ప్రారంభించారు. సిరిపల్లిలో రూ.25 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనన్ని, శివాలయం…

నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమీషనర్ గా తిరుమలరావు

Feb 1,2024 | 15:33

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ గా సిహెచ్. తిరుమలరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఏలూరు నుండి బదిలీపై వచ్చిన ఆయన విధులకు హాజరయ్యే…