జిల్లా-వార్తలు

  • Home
  • ఎగబాకుతున్న బియ్యం

జిల్లా-వార్తలు

ఎగబాకుతున్న బియ్యం

Jan 25,2024 | 00:21

ప్రజాశక్తి-గుంటూరు : బియ్యం ధరలు రోజురోజూకూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం వీటి ధరలను నియంత్రించకపోవటంతో సామాన్యులు పెరిగిన ధరలతో అల్లాడుతున్నారు. ఇప్పటికే పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరలు…

గంజాయి సాగు చేపట్టొద్దు

Jan 25,2024 | 00:17

ప్రజాశక్తి – చింతపల్లి: శీతల వాతావరణం అన్ని రకాల పంటల సాగుకు అనుకూలమని, ఈ విషయాన్ని ప్రతి రైతు గ్రహించి అక్రమ వ్యాపారం గంజాయి సాగు జోలికి…

మూగజీవాల పట్ల ప్రేమతో మెలగాలి

Jan 25,2024 | 00:15

ప్రజాశక్తి – చింతపల్లి : జంతువుల సంక్షేమం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు డాక్టర్‌ పి చంద్రశేఖర్‌ సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం…

క్రీడలతో క్రమశిక్షణ : మంత్రి

Jan 25,2024 | 00:15

ప్రజాశక్తి-శింగరాయకొండ: క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ ఏర్పడుతుందని మున్సిపల్‌ పట్టణాభివద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. శింగరాయకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని క్రీడా ప్రాంగణంలో కొండపి…

బాలికా హక్కుల పరిరక్షణకు కృషి : కలెక్టర్‌

Jan 25,2024 | 00:14

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : బాలికా హక్కుల పరిరక్షణకు అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ తెలిపారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని…

యుటిఎఫ్‌ ఆధ్వర్యాన నిరసన ర్యాలీ

Jan 25,2024 | 00:14

ప్రజాశక్తి-పాడేరు: ఉద్యోగ ఉపాధ్యాయులకు బకాయి జీతభత్యాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రం పాడేరులో బుధవారం యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ నిర్వహించారు. అల్లూరి…

బాలినేనికి సత్కారం

Jan 25,2024 | 00:13

ప్రజాశక్తి-శింగరాయకొండ : మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసిపి నాయకులు బుధవారం సత్కరించారు. మూలగుంటపాడు గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరైన బాలినేని వైసిపి వైద్య…

పాఠశాలకు బీరువా బహూకరణ

Jan 25,2024 | 00:12

ప్రజాశక్తి-చీమకుర్తి : మండల పరిధిలోని పాటిమీదపాలెం మండల పరిషత్‌ ప్రాధమిక పాఠశాలకు సుదర్శన్‌ గ్రానైట్‌ అధినేత నూనె వెంకట సుబ్రహ్మణ్యం బీరువాను బహూకరించారు. వెంకట సుబ్రహ్మణ్యం సతీమణి…

సమాజంలో అందరికి సమానావకాశాలు

Jan 25,2024 | 00:11

గీతం అధ్యక్షుడు ఎమ్‌.శ్రీభరత్‌ ప్రజాశక్తి- మధురవాడ : సమాజంలో అందరికి సమానావకాశాలు లభించినప్పుడు దేశ ప్రజాస్వామ్యం మరింతగా బలోపేతం అవుతుందని గీతం అధ్యక్షుడు ఎమ్‌.శ్రీభరత్‌ అన్నారు. బుధవారం…