జిల్లా-వార్తలు

  • Home
  • ప్రజల ప్రాణాలతో మెడికల్‌ మాఫియా చెలగాటం: కీర్తన

జిల్లా-వార్తలు

ప్రజల ప్రాణాలతో మెడికల్‌ మాఫియా చెలగాటం: కీర్తన

Apr 16,2024 | 00:24

ప్రజల ప్రాణాలతో మెడికల్‌ మాఫియా చెలగాటం: కీర్తనప్రజాశక్తి-తిరుపతి(మంగళం)తిరుపతి నగరంలో నకిలీ మందులతో మెడికల్‌ మాఫియా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.కీర్తన…

లాస్యను సన్మానించిన రంగస్థలి ఛైర్మన్‌

Apr 16,2024 | 00:21

లాస్యను సన్మానించిన రంగస్థలి ఛైర్మన్‌ ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)ఇంటర్‌ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వడమాల పేట మండలం, కాయంపేటకు చెందిన లాస్యను రాయలసీమ రంగస్థలి చైర్మన్‌ గుండాల గోపీనాథ్‌…

‘రామాయణంలో అనేక వైజ్ఞానిక అంశాలను తెలుసుకోవాలి

Apr 16,2024 | 00:18

‘రామాయణంలో అనేక వైజ్ఞానిక అంశాలను తెలుసుకోవాలి’ప్రజాశక్తి – క్యాంపస్‌ జాతీయ సంస్కత విద్యాలయం తిరుపతిలోని చెలికాని అన్నారావు సభాభవనంలో ”శ్రీమద్రామాయణంలో భారతీయ జ్ఞానపరంపర” అనే అంశంపై అంతర్జాతీయ…

బిందెమీద బిందె పెట్టి..కిలోమీటర్ల దూరం నుంచి

Apr 16,2024 | 00:16

బిందెమీద బిందె పెట్టి..కిలోమీటర్ల దూరం నుంచిప్రజాశక్తి – బుచ్చినాయుడు కండ్రిగ వేసవి మండిపోతోంది.. నాలుక తడారిపోతోంది.. మండుటెండలో చల్లని నీరు తాగితే శరీరం చల్లబడుతుంది. అయితే బిఎన్‌…

రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడమే అసలైన నివాళి

Apr 16,2024 | 00:14

రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడమే అసలైన నివాళి ప్రజాశక్తి-శ్రీకాళహస్తి స్వేచ్ఛ, సమానత్వం, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడమే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కు మనమిచ్చే ఘనమైన నివాళి అని…

ఎక్కడ చూసినా మద్యం మైనింగ్‌ మాఫియాచంద్రబాబుతో బహిరంగ పొత్తు.. జగన్మోహన్‌ బిజెపి తొత్తుచిత్తూరు జిల్లా ఎన్నికల ప్రచార సభల్లో వైఎస్‌ షర్మిల

Apr 16,2024 | 00:09

ఎక్కడ చూసినా మద్యం మైనింగ్‌ మాఫియాచంద్రబాబుతో బహిరంగ పొత్తు.. జగన్మోహన్‌ బిజెపి తొత్తుచిత్తూరు జిల్లా ఎన్నికల ప్రచార సభల్లో వైఎస్‌ షర్మిలప్రజాశక్తి – వెదురుకుప్పం, పలమనేరు ఇసుక,…

స్వచ్ఛందమా ఒత్తిళ్లా..!చంద్రగిరిలో 725 మంది రాజీనామామళ్లీ అధికారంలోకి వస్తే పోస్టులు పునరుద్ధరణ హామీవలంటీర్లు పార్టీకి పనిచేయాలని హుకుంరాజీనామా చేసిన వారికి రూ.10వేలట..

Apr 16,2024 | 00:08

స్వచ్ఛందమా ఒత్తిళ్లా..!చంద్రగిరిలో 725 మంది రాజీనామామళ్లీ అధికారంలోకి వస్తే పోస్టులు పునరుద్ధరణ హామీవలంటీర్లు పార్టీకి పనిచేయాలని హుకుంరాజీనామా చేసిన వారికి రూ.10వేలట..నియోజకవర్గంలో మండలాల వారీగా..మండలం వలంటీర్ల సంఖ్య…

వాలంటీర్లు రాజీనామా

Apr 16,2024 | 00:05

ప్రజాశక్తి-చింతపల్లి:మండలంలోని వివిధ పంచాయతీలకు చెందిన వాలంటీర్లు సామూహికంగా రాజీనామాలు సమర్పిస్తున్నామని వాలంటీర్ల సంఘం మండల అధ్యక్షుడు వేములపూడి పరమేశ్వరరావు తెలిపారు. ఆయా పంచాయతీల కార్యదర్శులకు, ఎంపీడీవో వీర…

రాజ్యాంగానికి తూట్లుపడినా అడగొద్దుదళిత బడుగు బలహీన అభ్యర్థుల తీరుఅంబేద్కరా.. మన్నించుమా..!

Apr 16,2024 | 00:05

రాజ్యాంగానికి తూట్లుపడినా అడగొద్దుదళిత బడుగు బలహీన అభ్యర్థుల తీరుఅంబేద్కరా.. మన్నించుమా..!ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ‘హమ్మయ్య మొన్న ఆదివారం ఓ పెద్ద పనైపోయింది.. ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌…