చర్చలేకుండానే అజెండా ఆమోదం
ప్రజాశక్తి – రేపల్లె ఎలాంటి చర్చ లేకుండా అజెండాలని 17అంశాలను మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ కట్టా మంగ అధ్యక్షతన…
ప్రజాశక్తి – రేపల్లె ఎలాంటి చర్చ లేకుండా అజెండాలని 17అంశాలను మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ కట్టా మంగ అధ్యక్షతన…
ప్రజాశక్తి – ఏలేశ్వరం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో తాత, మనవరాలు మధ్య పోటీ రసవత్తరంగా మారనుంది. నియోజకవర్గంలో ఎన్నడూ లేనివిధంగా వరుపుల కుటుంబం నుంచే…
ప్రజాశక్తి – కాకినాడ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) పిలుపుమేరకు మార్చి 14న రైతాంగ చలో ఢిల్లికి మద్దతుగా ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. గురువారం…
ప్రజాశక్తి – కొల్లూరు రెండు నెలల క్రితం దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో జరిగిన అగ్ని ప్రమాదంలో లక్ష బస్తాలు పసుపు అగ్నికి దగ్ధమై రైతులు…
స్పష్టం చేసిన జనసేనాని భగ్గుమన్న టిడిపి శ్రేణులు కాకినాడ సీటుపై రాని స్పష్టత ఎంపీ స్థానంపైనా కొనసాగుతున్న ఉత్కంఠ ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి, పిఠాపురం…
ప్రజాశక్తి – కారంచేడు వాడరేవు – పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణపై స్థానిక పంచాయతీ వద్ద గురువారం గ్రామ సభ నిర్వహించారు. సభకు చీరాల ఆర్డీఒ…
ప్రజాశక్తి – అద్దంకి రబీ ఈ -పంట నమోదు చేసిన తుది జాబితా అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రచురించినట్లు ఎఒ కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు. సింగరకొండపాలెంలో…
ప్రజాశక్తి – కర్లపాలెం రక్త దానం చేయడం ప్రాణదానంతో సమానమని తహశీల్దారు నిర్మలానంద బాబా అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 123వ జయంతి సందర్భంగా స్థానిక శ్రీ…
అద్దంకి నుండి హైదరాబాద్కు ఐదు గంటలు అద్దంకి నుండి బాపట్లకు ఐదు గంటల ప్రయాణం ప్రజాశక్తి – పంగులూరు జిల్లా కేంద్రం బాపట్ల ప్రయాణమంటే ఈ ప్రాంత…