జిల్లా-వార్తలు

  • Home
  • రాజ్యాంగ పరిరక్షణే అంబేద్కర్‌కు నివాళి : సిపిఎం

జిల్లా-వార్తలు

రాజ్యాంగ పరిరక్షణే అంబేద్కర్‌కు నివాళి : సిపిఎం

Dec 6,2023 | 21:18

అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న నాయకులు ప్రజాశక్తి-గుంటూరు : దేశాన్ని పరిపాలిస్తున్న మనువాదుల నుండి రాజ్యాంగాన్ని పరిరక్షించటమే అంబేద్కర్‌కు అర్పించే నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి…

పకడ్బందీగా పంట నష్టాల గణన : కలెక్టర్‌

Dec 6,2023 | 20:56

ప్రజాశక్తి-రాయచోటి మిచౌంగ్‌ తుపాను వల్ల దెబ్బతిన్న పంట నష్టాల గణనను పకడ్బందీగా చేయాలని వ్యవసాయ, ఉద్యానవన అధికారులను కలెక్టర్‌ గిరీష ఆదేశించారు. ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం కలెక్టర్‌…

ముస్లిం, మైనార్టీల ద్రోహి సిఎం జగన్‌ :’నల్లారి’

Dec 6,2023 | 20:55

ప్రజాశక్తి-పీలేరు ముస్లిం, మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించిన వేల కోట్ల రూపాయలు నిధులు దారి మళ్లించి రాష్ట్ర ముస్లిం, మైనారిటీలకు తీరని ద్రోహం చేసిన సిఎం జగన్మోహన్‌రెడ్డికి…

రైతులకు అండగా ఉంటాం : ‘గడికోట’

Dec 6,2023 | 20:53

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటామని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం తన కార్యాలయంలో నియోజక వర్గంలోని వ్యవసాయ శాఖ ఎడిలు, అన్ని మండలాల…

ప్రపంచ మేథావి అంబేద్కర్‌

Dec 6,2023 | 20:43

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ 67వ వర్ధంతిని వైసిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. రాయచోటి పట్టణంలోని మాసాపేటలోని అంబేద్కర్‌ విగ్రహానికి మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా,…

బల్క్‌ దరఖాస్తులు ఇస్తే క్రిమినల్‌ చర్యలు

Dec 6,2023 | 20:43

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ఓటర్ల జాబితాలో సవరణల కోసం చేపడుతున్న ప్రక్రియలో ఎవరైనా గంపగుత్త…

జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

Dec 6,2023 | 20:42

ప్రజాశక్తి-రైల్వేకోడూరు జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి అంజనీ ప్రియదర్శిని అన్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఈనెల తొమ్మిదవ తేదీన రైల్వేకోడూరు…

కేసుల రాజీకి కృషి చేయాలి

Dec 6,2023 | 20:40

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా ప్రజాశక్తి – శ్రీకాకుళం లీగల్‌ఈనెల తొమ్మిదో తేదీన నిర్వహించే జాతీయ…

వందలాది ఎకరాలలో నేలకొరిగిన అరటి

Dec 6,2023 | 20:40

పజాశక్తి-రైల్వేకోడూరు మండలంలో గత మూడు రోజులుగా మిచౌంగ్‌ తుపాన్‌ కారణంగా 469 మంది రైతులకు చెందిన 839 ఎకరాలలో అరటి పంట నేలకొరిగింది. అనంత రాజుపేట-1 పరిధిలో…