జిల్లా-వార్తలు

  • Home
  • 27నుండి తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు

జిల్లా-వార్తలు

27నుండి తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు

May 23,2024 | 00:00

ప్రజాశక్తి – మార్టూరు రూరల్ సామాజిక బాధ్యతను పెంపొందించాలనే లక్ష్యంతో గత 13ఏళ్లుగా కళను ఆయుధంగా చేసుకొని సామాజిక ఇతివృత్తాలను ప్రజలకు చేరువ చేస్తూ కళా రంగాల…

శాంతి భద్రతలకు విఘతం కలిగిస్తే చర్యలు

May 22,2024 | 23:59

ప్రజాశక్తి – చీరాల ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని 2వ పట్టణ సీఐ సోమశేఖర్ హెచ్చరించారు.…

ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ

May 22,2024 | 23:57

ప్రజాశక్తి – అద్దంకి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విశ్రాంత ఉపాధ్యాయిని యనమండ్ర వరలక్ష్మి సౌజన్యంతో ఏపీఎస్ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలో ప్రయాణికులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. వేసవిలో…

విద్యార్ధులకు బహుమతుల పంపిణీ

May 22,2024 | 23:56

ప్రజాశక్తి – అద్దంకి విద్యార్థినీ, విద్యార్థులు గ్రంథాలయాలను ఉపయోగించుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని గ్రంథ పాలకులు సుగుణరావు కోరారు. స్థానిక శాఖా గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా…

పిన్నెల్లిని పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి: హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ

May 22,2024 | 23:54

మాట్లాడుతున్న హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ  పల్నాడు జిల్లా : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజున గృహ నిర్బంధంలో ఉండాల్సిన మాచర్ల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా…

అక్రమంగా తరలిస్తున్న ఇసుక : పోలీసులకు బిఎస్పీ నాయకుల ఫిర్యాదు

May 22,2024 | 23:53

ప్రజాశక్తి – బాపట్ల మండలంలోని కప్పలవారిపాలెం వద్ద నల్లమడ వాగు ఎడమవైపు కట్టను తవ్వి అక్రమంగా ఇసుక తరలిస్తున్నప్పటికీ పట్టించుకోని డ్రైనేజీ అధికారులపై చర్యలు తీసుకోవాలని బిఎస్‌పి…

పచ్చిరొట్ట ఎరువలతో భూమి సారవంతం

May 22,2024 | 23:51

ప్రజాశక్తి – కొల్లూరు స్థానిక వ్యవసాయ అధికారి కార్యాలయంలో మట్టి నమూనాల సేకరణ అవగాహన, పచ్చి రొట్ట ఎరువుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. బాపట్ల వ్యవసాయ శిక్షణ…

ఓట్ల లెక్కింపునకు ముమ్మరంగా ఏర్పాట్లు

May 22,2024 | 23:49

రంపచోడవరం రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌కుమార్‌ ప్రజాశక్తి-రంపచోడవరం జూన్‌ 4వ తేదీన జరుగు ఓట్ల లెక్కింపునకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి యస్‌.ప్రశాంత్‌…