జిల్లా-వార్తలు

  • Home
  • షరా ‘మామ్మూళ్లే’

జిల్లా-వార్తలు

షరా ‘మామ్మూళ్లే’

Feb 4,2024 | 20:44

ప్రజాశక్తి- బొబ్బిలి : బొబ్బిలి, రామభద్రపురం మండ లాలు నుంచి కలపను అక్రమంగా తరలిస్తు న్నారు. అటవీశాఖ అనుమతులు తీసుకుని చెట్లు కొట్టి తరలించాల్సి ఉన్నప్పటికీ కలప…

లక్ష్యం చేరని ఆయిల్‌పామ్‌

Feb 4,2024 | 20:31

  ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : దేశంలో ఆయిల్‌ పామ్‌ సాగుకు ఆంధ్రప్రదేశ్‌ పెట్టింది పేరు. అందులోనూ మన జిల్లాలో దీని సాగు పట్ల రైతులు…

ప్రణాళికతో చదివితే మంచి మార్కులు

Feb 4,2024 | 20:27

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :   ప్రణాళిక బద్దంగా చదవడం ద్వారా మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉందని జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి కె.సందీప్‌ కుమార్‌ తెలిపారు.…

ఎపిటిఎఫ్‌ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

Feb 4,2024 | 20:26

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : ఎపిటిఫ్‌ విజయనగరం జిల్లా నూతన కమిటీ ఎన్నికైంది. ఆదివారం జిల్లా పరిషత్‌ మినిస్టీరియల్‌ భవనంలో జిల్లా కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో…

ఘనంగా వ్యాకులమాత యాత్ర

Feb 4,2024 | 20:24

ప్రజాశక్తి-కొత్తవలస  : రోమన్‌ కేథలిక్‌ లు అమితంగా పూజించే కొండడాబా వ్యాకులమాత జాతర ఆదివారం ఘనంగా జరిగింది. కొత్తవలస మండల కేంద్రానికి సుమారు ఏడు కిలోమీటర్లు దూరంలో…

కొత్త భూ హక్కుచట్టంతో నష్టమే ఎక్కువ

Feb 4,2024 | 20:23

 ప్రజాశక్తి-విజయ నగరం లీగల్‌  : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన భూ హక్కు చట్టం వలన ప్రయోజనం కన్నా నష్టం, ఇబ్బందులే ఎక్కువని ఉత్తరాంధ్ర న్యాయ…

అంబటిసత్రం రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం

Feb 4,2024 | 20:21

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఎన్నో ఏళ్లగా అస్తవ్యస్తంగా, ఆటంకాల నడుమ మగ్గిన అంబటి సత్రం కొత్తపేట నీళ్ల ట్యాంక్‌ జంక్షన్‌ ప్రధాన రహదారికి మోక్షం లభించింది. ఆదివారం…

విద్యార్థులు రాష్ట్రానికి పేరు తేవాలి : బొత్స

Feb 4,2024 | 20:18

 ప్రజాశక్తి-చీపురుపల్లి : విద్యార్థులు బాగా చదువుకొని రాష్ట్రానికి, తల్లితండ్రులకు గొప్ప పేరు తేవాలని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. కేజీ నుంచి పీజీ…

సేవా పురస్కార గ్రహీత కాశీకి సన్మానం

Feb 4,2024 | 18:15

అర్చకులు కాశీ శేఖరుబాబును సన్మానిస్తున్న నర్సిపూడి నేతలు ప్రజాశక్తి-ఆలమూరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన ఉత్తమ అర్చక బ్రహ్మ, ఉత్తమ సేవా పురస్కార అవార్డులు అందుకున్న నర్సిపూడి…