జిల్లా-వార్తలు

  • Home
  • రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

జిల్లా-వార్తలు

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

Mar 18,2024 | 13:21

ప్రజాశక్తి-భీమవరం : ఫ్యామిలీ పెన్షనర్స్ పుట్టిన తేదీ నమోదు చేయడంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులు కోరారు. భీమవరం సబ్ ట్రెజరీ…

పోలీసులు తనిఖీల్లో 40 లక్షలు లభ్యం

Mar 18,2024 | 13:15

ప్రజాశక్తి-ఎన్టీఆర్ : ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ.40 లక్షలు పట్టుకున్నారు. ఈ…

రమణకు ఆర్థిక సహాయం

Mar 18,2024 | 13:09

అందజేసిన గొంతుని శ్రీనివాసరావు ప్రజాశక్తి – కశింకోట :  కశింకోట మండలం బుచ్చయ్యపేట గ్రామం టీడీపీ సీనియర్ కార్యకర్త తిర్రి.రమణ(అన్న) కాలికి ఆపరేషన్ అయ్యి రెండు వేళ్ళు…

మాస్ కాపీయింగ్ కు ఆస్కారం లేదు

Mar 18,2024 | 13:05

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మాస్ కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా 10వ తరగతి పరీక్షలు పటిష్టంగా నిర్వహించాలని సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్థానిక లింగంగుంట్ల గ్రామ…

వ్యాపారవేత్త గోపాలకృష్ణపై దాడి 

Mar 18,2024 | 13:02

ప్రజాశక్తి-మడకశిర : మడకశిర పట్టణంలోని మారుతి నగర్ లో తన వేరుశనగ మిల్లులో సమయం 3 గంటలలో కొంతమంది హుటా హుటిన తరలివచ్చి వ్యాపారవేత్త ఎస్ గోపాలకృష్ణపై…

నరసాపురంను అభివృద్ధి చేశాం

Mar 18,2024 | 12:21

ప్రజాశక్తి-నరసాపురం: నరసాపురం నియోజకవర్గంలో ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం కోసం రూ 5,467 కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. సోమవారం…

ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు

Mar 18,2024 | 11:59

ప్రజాశక్తి మండపేట : మండపేట పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, భాష్యం, బాలికోన్నత పాఠశాల, సెంటెన్స్, మండలంలోని తాపేశ్వరంలోని శ్రీ చైతన్య, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ద్వారపూడి,…

ప్రశాంత వాతావరణంలో 10 పరీక్షలు 

Mar 18,2024 | 11:12

ప్రజాశక్తి-కలకడ: మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో మొదలైనట్లు కస్టోడియన్ మునీంద్ర నాయక్ తెలిపారు. మండలంలో 10వ తరగతి పరీక్షలు కలకడ జిల్లా పరిషత్ ఉన్నత…

సోమలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు

Mar 18,2024 | 11:09

ప్రజాశక్తి-సోమల : సోమల మండలంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మూడు పరీక్ష కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభం అయ్యాయి. మండల కేంద్రమైన సోమల మేజర్ పంచాయతీ…