పేదల సంక్షేమమే థ్యేయం
ప్రజాశక్తి-కురిచేడు : పేదల సంక్షేమమే థ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు జడ్పి చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. మండల కేంద్రమైన కురిచేడులో…
ప్రజాశక్తి-కురిచేడు : పేదల సంక్షేమమే థ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు జడ్పి చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. మండల కేంద్రమైన కురిచేడులో…
ఇండియా కూటమి విస్తృత ప్రచారంప్రజాశక్తి- తిరుపతి సిటి ఇండియా కూటమి సిపిఐ అభ్యర్థి పి.మురళి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఎస్టీవి నగర్, న్యూ ఇందిరానగర్, ఎయిర్…
ప్రజాశక్తి-దర్శి : వైసిపితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని వైసిపి దర్శి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మారెడ్డిపల్లి, చందలూరు, చందలూరు…
ప్రజాశక్తి-దర్శి టిడిపి అధికారంలోకి వస్తే దేవాలయాల పాలక వర్గంలో నాయీ బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పించన్నటు టిడిపి దర్శి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు.…
ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలుప్రజాశక్తి- తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం వెనుకవైపు గల వసంతోత్సవ మండపంలో గత మూడురోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు మంగళవారం…
ఒకే కుటుంబం నుంచి ఎన్నికల బరిలో ముగ్గురు ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అసెంబ్లీ, ఒకరు పార్లమెంట్కు పోటీప్రజాశక్తి- తిరుపతి బ్యూరో:సార్వత్రిక, సాధారణ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో…
మంగళగిరి: మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గానికి మం గళవారం ఆరుగురు వ్యక్తులు తొమ్మిది నామి నేషన్లు దాఖలు చేసి నట్లుగా నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జి.రాజకుమారి తెలిపారు.…
తెనాలి: సమాజంలో ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, మునిసిపల్ కమిషనర్ బండి శేషన్న సూచించారు. స్థానిక కొత్తపేటలోని స్టేట్…
వీరన్న మాస్టారు దంపతులను సత్కరిస్తున్న పోలిశెట్టి మల్లిబాబు ప్రజాశక్తి-మండపేట అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ, ఎందరో విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసిన గుణ్ణం వీరన్న మాష్టారు సేవలు…