పారిశుధ్యంపై అవగాహన
ప్రజాశక్తి – అద్దంకి మండలంలో పారిశుధ్య నిర్వహణపై ఐటిసి బంగారు భవిష్యత్తు, సెర్చ్ న్జీఒ ఆధ్వర్యంలో స్థానిక మండల ఆఫీసు నందు అవగాహన నిర్వహించారు. సెర్చ్ సంస్థ…
ప్రజాశక్తి – అద్దంకి మండలంలో పారిశుధ్య నిర్వహణపై ఐటిసి బంగారు భవిష్యత్తు, సెర్చ్ న్జీఒ ఆధ్వర్యంలో స్థానిక మండల ఆఫీసు నందు అవగాహన నిర్వహించారు. సెర్చ్ సంస్థ…
ప్రజాశక్తి – చుండూరు మండలంలోని ఆలపాడు గ్రామంలో నిన్న అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన చేబ్రోలు అనిల్ కిషోర్ మృత దేహానికి వైసిపి ఇన్చార్జి వరికూటి అశోక్ బాబు…
ప్రజాశక్తి – మండవల్లి గ్రామంలోని ప్రజలకు తాగునీరందించే విషయంలో గ్రామంలో నెలకొన్న సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటానని డిపిఒ టి.విశ్వనాథ్ స్పష్టం చేశారు. పంచాయతీ చెరువును…
ప్రజాశక్తి – కొయ్యలగూడెం మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అధికారులకు శుక్రవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మిక…
ప్రజాశక్తి – కర్లపాలెం మహిళలు శక్తివంతులుగా ఎదగడానికి టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు చేసిన కృషిని ప్రముఖంగా చెప్పుకోవాలని టిడిపి ఇన్ఛార్జి వేగేశన నరేంద్రవర్మ అన్నారు. మహిళా…
ప్రజాశక్తి – ఉంగుటూరు బిసి చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 11న పెదతాడేపల్లిలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ నిర్వాహక నాయకులు నారాయణపురంలో…
శ్రీకాకుళం : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మార్పు జ్యోతి…
ప్రజాశక్తి – చెరుకుపల్లి మండలంలోని ఆళ్లవారిపాలెంకు చెందిన కూరేటి అశోక్ రామదాసుకు చెందిన వరికుప్ప దగ్ధమైంది. బాధిత రైతు కుటుంబానికి జనసేన నాయకులు శుక్రవారం ఆర్థిక సహాయం…
మాట్లాడుతున్న ఇఒ హరి సూర్యప్రకాష్ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్ ఈనెల 16న అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి…