జిల్లా-వార్తలు

  • Home
  • నియమావళిని పటిష్టంగా అమలు చేయాలి..రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా

జిల్లా-వార్తలు

నియమావళిని పటిష్టంగా అమలు చేయాలి..రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా

Mar 17,2024 | 22:32

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హార్డింగ్‌లను, పోస్టర్లు, కటౌట్లను తక్షణమే…

అడ్డంగా దొరికినా చర్యలేవీ..?

Mar 17,2024 | 22:31

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ సహజంగా రాజకీయ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటారు… ఇక్కడ తిరుపతి మున్సిపాలిటీలో మాత్రం టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కమిషనర్‌ అదితి సింగ్‌ను తప్పుదోవ…

సిఎఎకు వ్యతిరేకంగా కరపత్రాల పంపిణీ

Mar 17,2024 | 22:31

ప్రజాశక్తి – ఉండ్రాజవరంపౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలు కోసం నిబంధనలు ప్రకటించటాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు విజ్ఞప్తి చేశారు. నరేంద్ర మోడీ…

ప్రశాంతంగా గ్రూప్‌-1 పరీక్ష

Mar 17,2024 | 22:30

పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ 63.85 శాతం హాజరైన అభ్యర్థులు  2,279 మంది గైర్హాజరు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ జిల్లాలో ఎపిపిఎస్‌సి ఆధ్వర్యాన నిర్వహిస్తున్న…

ఆల్‌ ది బెస్ట్‌అనేటి నుంచి ‘పది’ పరీక్షలు

Mar 17,2024 | 22:28

145 పరీక్షా కేంద్రాల ఏర్పాటు హాజరు కానున్న 30,574 మంది 7 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు పర్యవేక్షణ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ పది పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం…

హెచ్‌ఎం రత్నకుమారికి ఘన సన్మానం

Mar 17,2024 | 22:28

ప్రజాశక్తి-గోపాలపురంజాతీయ స్థాయిలో ఉత్తమ హెచ్‌ఎంగా ఎంపికైన గోపాలపురం ఎంపిపి స్కూల్‌ హెచ్‌ఎం ఎన్‌.సిహెచ్‌ రత్నకుమారిని దక్షిణ కొరియాకు చెందిన ఆశ్రా సంస్థ సభ్యులు ఆదివారం ఘనంగా సత్కరించారు.…

ఎన్నికల నియమావళిపై ఎపి సిఇసి సమీక్ష

Mar 17,2024 | 22:26

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ఎపి ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లా కలెక్టర్లతో ఆదివారం వెలగపూడి నుంచి జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ క్యాంపు…

సిఎఎతో అందరికీ ముప్పే

Mar 17,2024 | 22:26

మాట్లాడుతున్న సత్యనారాయణమూర్తి ఓట్ల కోసం బిజెపి మతాల మధ్య చిచ్చు పెడుతోంది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తులసీదాస్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి…

వసతి గృహ వార్డెన్లకు బిల్లుల వాత

Mar 17,2024 | 22:25

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధివార్డెన్లకు హాస్టల్స్‌ బిల్లులు కొండలా పేరుకు పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సక్షేమ హాస్టళ్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవటమే ఈ దుస్థితికి కారణం. తాజాగా విద్యా…