నిధులు వృథా చేస్తారా?
ప్రజాశక్తి – సాలూరు: మున్సిపాలిటీలో అత్యవసరం కాని పనులకు సాధారణ నిధులు ఎలా ఖర్చు చేస్తారని పలువురు కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. గురువారం మున్సిపల్ చైర్పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ…
ప్రజాశక్తి – సాలూరు: మున్సిపాలిటీలో అత్యవసరం కాని పనులకు సాధారణ నిధులు ఎలా ఖర్చు చేస్తారని పలువురు కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. గురువారం మున్సిపల్ చైర్పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును సమర్థవంతంగా నిర్వహించాలని, కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి భవన నిర్మాణ…
ప్రజాశక్తి – సాలూరు: దేశంలో మహిళా మార్ట్లు ప్రారంభించిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని డిప్యూటీ సిఎం రాజన్నదొర అన్నారు. పట్టణంలోని పాత మీసేవా కేంద్రంలో గురువారం…
ప్రజాశక్తి-విజయనగరం : ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపరిచే చర్యలను అరికట్టాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. పెద్ద ఎత్తున జరిగే నగదు బదిలీ, వివిధ రకాల వస్తువులు,…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎపి భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ…
ప్రజాశక్తి – గరుగుబిల్లి : మండలంలోని ఖడ్గవలస, ఎర్రగుడి జంక్షన్ వద్ద ఆక్రమణలు జరిగే శాశ్వత నిర్మాణాలు చేపట్టిన విషయం అధికారులకు తెలిసిన విషయమే. అయితే ఈ…
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ఎస్.కోట నియోజకవర్గంపై జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యేక గురిపెట్టినట్టుగా తెలుస్తోంది. విశాఖ ఎంపీగా ఆయన సతీమణి,…
ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్ : ఇంటర్ పరీక్షలు మార్చి 1 తేదీ శుక్రవారం నుంచి జరుగనున్నాయి. ఇప్పటికే ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఇంటర్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.జిల్లా వ్యాప్తంగా 73 కేంద్రాల్లో పరీక్షలు…