జిల్లా-వార్తలు

  • Home
  • ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధం

జిల్లా-వార్తలు

ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధం

Feb 19,2024 | 15:15

ఫొటోగ్రాఫర్ పై దాడి దారుణం మాజీ మంత్రి అమర్ ప్రజాశక్తి-పలమనేరు(చిత్తూరు జిల్లా) :  వచ్చే ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరిచెయ్యడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారని మాజీ…

ఘనంగా కుంతీదేవి జాతర మహోత్సవాలు

Feb 19,2024 | 14:36

ప్రజాశక్తి-కడియం : మండలంలోని కడియపులంక గ్రామంలో వైభవంగా కుంతీదేవి అమ్మవారి జాతర మహోత్సవములు జరిగాయి. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర మహోత్సవములు ఆదివారం…

ఆరోబింద్ సహకారంతో సామాజిక భవనం

Feb 19,2024 | 14:32

ప్రారంభించిన మంత్రి అమర్నాథ్ ప్రజాశక్తి – కశింకోట : కశింకోట మండలం  ఉగ్గినిపాలెము  గ్రామంలో ఆరోబింద్ ఫౌండేషన్ సహకారంతో  బహుళ  సామాజిక భవనాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు…

రాప్తాడులో మీడియా ప్రతినిధులపై వైసిపి రౌడీమూకల దాడి దుర్మార్గం : మాజీ రాష్ట్ర మహిళ కమిషన్‌ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి

Feb 19,2024 | 14:02

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : రాప్తాడులో మీడియా ప్రతినిధులపై వైసిపి రౌడీమూకల దాడి దుర్మార్గం అని, నిందితులపై చర్యలు తీసుకోవాలని మాజీ రాష్ట్ర మహిళ కమిషన్‌…

ఫోటో జర్నలిస్టు కృష్ణ పై దాడిచేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి : ఏపియుడబ్యూజె

Feb 19,2024 | 13:55

రాయదుర్గం (అనంతపురం) : అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద ముఖ్యమంత్రి నిర్వహించిన సిద్ధం సభలో ఫోటో జర్నలిస్టు కృష్ణ పై విచక్షణారహితంగా దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడినవారిని కఠినంగా…

అర్జీలు రీఓపెన్ కాకుండా పరిష్కరించాలి 

Feb 19,2024 | 13:22

స్పందనలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ప్రజాశక్తి-రాయచోటి : “జగనన్నకు చెబుదాం-స్పందన” కార్యక్రమంలో అందిన ప్రజల సమస్యలు రీఓపెన్ కాకుండా నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్…

విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి 

Feb 19,2024 | 12:20

ఉండి ప్రెస్ క్లబ్ ప్రజాశక్తి-ఉండి : అనంతపురం జిల్లా రాప్తాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలో ముఖ్యమంత్రి సాక్షిగా విలేకరులపై దాడి చేసిన వైసిపి శ్రేణులపై…

జీలుగుమిల్లిలో 42 మంది బాలురకు వాంతులు, విరేచనాలు

Feb 19,2024 | 12:12

ప్రజాశక్తి-జీలుగుమిల్లి : ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలోని గిరిజన బాలుర ఆశ్రమ వసతి గృహంలో 42 మంది బాలురు సోమవారం ఉదయం నుండి వాంతులు, విరేచనాలతో బాధపడున్నారు. ఈ…

యువకుడి ఆత్మహత్యయత్నం

Feb 19,2024 | 11:53

ప్రజాశక్తి-రాయదుర్గం : రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ కు చెందిన మంజునాథ అను యువకుడు సోమవారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతడి రెండు…