జిల్లా-వార్తలు

  • Home
  • 40 శాతం సమ్మర్‌ అలవెన్స్‌ ఇవ్వాలి

జిల్లా-వార్తలు

40 శాతం సమ్మర్‌ అలవెన్స్‌ ఇవ్వాలి

Apr 17,2024 | 22:17

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ ప్రజాశక్తి – పాలకోడేరు ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు సమ్మర్‌ అలవెన్స్‌ 40 శాతం ఇవ్వాలని,…

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి

Apr 17,2024 | 22:16

నామినేషన్ల స్వీకరణకు సంబంధించి కళ్యాణదుర్గంలో అధికారులతో సమీక్షిస్తున్న కళ్యాణదుర్గం ఆర్వో రాణి సుస్మిత           కళ్యాణదుర్గం : అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు…

భానుడు భగ..

Apr 17,2024 | 22:16

భఅల్లాడుతున్న జనం నిర్మానుష్యంగా మారిన కూడళ్లు ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : ఉ మ్మడి జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి భగ భగలతో జనం అల్లాడుతున్నారు. ఎన్నడూ లేని…

ఊటగెడ్డల నీరే దిక్కు

Apr 17,2024 | 22:15

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో సురక్షిత తాగునీరు కల్పిస్తున్నట్లు గత, ప్రస్తుత ప్రభుత్వాలు గొప్పలు చెప్పాయి. అంతేతప్ప ఆచరణలో అమలు కాలేదు. అనేక…

అనంతకు ఎన్నికల పరిశీలకులు

Apr 17,2024 | 22:15

ఎన్నికల పరిశీలకుడు నితిన్‌ అగర్వాల్‌కు స్వాగతం పలుకుతున్న కలెక్టర్‌, ఎస్పీ         అనంతపురం కలెక్టరేట్‌ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల పరిశీలకులు…

పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యత

Apr 17,2024 | 22:14

ప్రజాశక్తి-పార్వతీపురం: పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. పార్వతీపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కి సమీపంలో జిల్లా పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ…

అక్రమంగా మట్టి తవ్వకాలు

Apr 17,2024 | 22:13

ప్రజాశక్తి – వేపాడ : మండలంలోని కుంపల్లి రెవెన్యూ పరిధిలోని రాజు చెరువులో ఆ గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు.…

అర్హులకు ఎందుకు పథకాలు ఇవ్వలేదు..? : టిడిపి

Apr 17,2024 | 22:13

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టిడిపి నాయకులు           అనంతపురం కలెక్టరేట్‌ : ‘సంక్షేమ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం…

ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపుతోనే రాజ్యాంగానికి రక్షణ

Apr 17,2024 | 22:13

 అరకు పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స పాలకొండలో ర్యాలీ 19న నామినేషన్‌ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాక తరలిరావాలని నాయకుల పిలుపు ప్రజాశక్తి-పాలకొండ, సీతంపేట, పార్వతీపురం…