జిల్లా-వార్తలు

  • Home
  • హామీల అమలులో సిఎం 85 శాతం ఫెయిల్‌

జిల్లా-వార్తలు

హామీల అమలులో సిఎం 85 శాతం ఫెయిల్‌

Dec 29,2023 | 20:08

 ప్రజాశక్తి-విజయనగరం కోట : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలోను, పాదయాత్ర సమయంలోను ఇచ్చిన హామీలను నియోజకవర్గాలు, మండల, జిల్లా స్థాయిలో హామీలు నెరవేర్చడంలో 85శాతం ఫెయిల్‌ అయ్యారని…

రంగుమారిన ధాన్యం శతశాతం కొనుగోలు : మంత్రి బొత్స

Dec 29,2023 | 20:06

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : ఉమ్మడి జిల్లాలో రంగుమారిన ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు చేయాలని జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ…

విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌, రహదారికి మంత్రి బొత్స శంకుస్థాపన

Dec 29,2023 | 20:05

 ప్రజాశక్తి – గరివిడి : మండలంలోని వెదుళ్లవలసలో రూ.4కోట్లుతో నిర్మించనున్న విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు, రూ.8.76కోట్లతో చేపట్టనున్న విజయనగరం-పాలకొండ నుంచి గరివిడి-గర్భాం రహదారికి శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖా…

8వ తేదీ వరకూ విధుల బహిష్కరణ

Dec 29,2023 | 19:38

సమావేశంలో మాట్లాడుతున్న గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కెవికె సురేష్‌ ప్రజాశక్తి – గుంటూరు లీగల్‌ : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూ హక్కు చట్టాన్ని…

బలివేలో ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’

Dec 29,2023 | 19:04

ముసునూరు : టిడిపి అధికారంలోకి రాగానే మహిళలకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గద్దె రఘుబాబు అన్నారు. శుక్రవారం మండలంలోని బలివే గ్రామంలో…

సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో జెడ్‌పి విద్యార్థుల ప్రతిభ

Dec 29,2023 | 19:03

ప్రజాశక్తి – చింతలపూడి రాష్ట్రస్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో చింతలపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు(సుబ్బారాజు హైస్కూల్లో) రెండు ప్రథమ బహుమతులు లభించాయని ప్రధానోపాధ్యాయులు మురళీకృష్ణ తెలిపారు. ఈ…

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పెంపొందాలి

Dec 29,2023 | 18:20

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌ నూజివీడు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ను డిఎస్‌పి అశోక్‌ కుమార్‌గౌడ్‌ శుక్రవారం తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన…

‘ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది’

Dec 29,2023 | 18:19

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం అంగన్వాడీ వర్కర్స్‌ గత 17 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యం కనపరుస్తుందని అంగన్వాడీ వర్కర్స్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.భారతి అన్నారు.…

చిత్రలేఖనం పోటీల్లో గ్రాయిత్రికి తృతీయ బహుమతి

Dec 29,2023 | 18:18

ప్రజాశక్తి – ఏలూరు హేలాపురి బాలోత్సవం ఏలూరులో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో జూనియర్స్‌్‌ విభాగంలో కె.గాయిత్రి 6వ తరగతి శనివారపు పేట, జెడ్‌పిహెచ్‌ స్కూల్‌ విద్యార్థిని గీసిన…