జిల్లా-వార్తలు

  • Home
  • ఎస్‌పి దీపికకు అవార్డు

జిల్లా-వార్తలు

ఎస్‌పి దీపికకు అవార్డు

Dec 16,2023 | 22:04

విజయనగరం:  రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్‌ నుండి అడిషనల్‌ డిజి స్థాయి అధికారులకు డిజిపి కె.రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం అవార్డులను ప్రదానం చేశారు.…

సమన్వయంతో పనిచేయాలి : ఎంపిడిఒ

Dec 16,2023 | 21:59

భీమడోలు : గ్రామాల అభివృద్ధికి, గ్రామ పంచాయతీ స్థాయిలో సమర్థవంతమైన పాలనతో పాటు ప్రజలకు మరింతగా సేవ చేసేందుకు పంచాయతీ పాలకవర్గం, అధికారులు పరస్పరం సహకరించుకుని సమన్వయంతో…

ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మృతి తీరనిలోటు

Dec 16,2023 | 21:55

ప్రజాశక్తి – ఆకివీడు అంగన్‌వాడీల ఉద్యమానికి బాసటగా నిలిచిన ఉపాధ్యాయ సంఘాల ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మరణాన్ని నమ్మలేకపోయామని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా…

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

Dec 16,2023 | 21:51

ప్రజాశక్తి – పోడూరు మండలంలో పలు పోలింగ్‌ కేంద్రాలను శనివారం ఆచంట రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వి.స్వామినాయుడు పరిశీలించారు. పోడూరు, కవిటం, జగన్నాధపురం పండితవిల్లూరు, మినిమించిలిపాడులో ఆయన పర్యటించి…

పేద కుటుంబానికి ఆర్థిక సాయం

Dec 16,2023 | 21:50

ప్రజాశక్తి – కాళ్ల దాట్ల శ్రీదేవి మెమోరియల్‌ ట్రస్ట్‌ అధినేత దాట్ల వెంకట రామరాజు మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. కాళ్లకూరు గ్రామానికి చెందిన పందుల నిర్దోషిబాబు ఇటీవల…

అశ్రునివాళి అర్పించి.. సమరం శంఖం పూరించి..

Dec 16,2023 | 21:48

ప్రజాశక్తి – భీమవరం అంగన్‌వాడీలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహన్‌ రారు అన్నారు. శనివారం…

తగ్గని అంగన్‌ ‘వేడి’

Dec 16,2023 | 21:48

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వైఎస్‌ఆర్‌ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి 5వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…

సచివాలయ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Dec 16,2023 | 21:46

ప్రజాశక్తి – కడప అర్బన్‌ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు…

సిఎం మాటలు నీటి మాటలేనా ?

Dec 16,2023 | 21:45

ప్రజాశక్తి – కలెక్టరేట్‌  :  ముఖ్యమంత్రి మాటలు నీటి మాటలేనానని విఆర్‌ఎల సంఘం జిల్లా అధ్యక్షులు జి.ఈశ్వరరావు విమర్శించారు. శనివారం స్థానిక సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన…