జిల్లా-వార్తలు

  • Home
  • పండుగ వేళ సరుకుల గోల

జిల్లా-వార్తలు

పండుగ వేళ సరుకుల గోల

Jan 16,2024 | 22:25

సర్కారు తీరుతో సంసారాల్లో లొల్లిప్రజాశక్తి -తిరుపతి సిటీ సంక్రాంతి పండగ సందర్భంగా సరుకులు కొనాలి అంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెరిగిన ధరలు ఇబ్బందికరంగా మారింది. గత…

ఇద్దరు నేత కార్మికులు దుర్మరణం

Jan 16,2024 | 22:23

ప్రజాశక్తి- నగరి: మున్సిపల్‌ పరిధి పుదుపేటకు చెందిన కార్తిక్‌ (32), తమిళనాడు సరిహద్దు మద్దూరు గ్రామానికి చెందిన ఉమాకాంత్‌ (28) అనే ఇరువులు యువకులు మండలంలోని తడుకుపేట…

కర్షకుడు ‘కంది’పోయె.!

Jan 16,2024 | 22:21

శ్రీ ఈ దఫా చేలల్లో విస్తృతంగా కంది సాగుశ్రీ వర్షాభావంతో దెబ్బతిన్న పంటలుశ్రీ చేతికందొచ్చే కొంత పంటపైనా చీడపీడలుశ్రీ దిగుబడి లేక నష్టాలే శ్రీ వాతావరణ మార్పులే…

అధిక టన్నేజీ.. రోడ్డంతా డ్యామేజీ

Jan 16,2024 | 22:20

ప్రజాశక్తి-వెదురుకుప్పం: రహదారి భద్రత అత్యంత కీలకాంశం. ఆయా జిల్లాల వారిగా ప్రతి మూడు నెలలకోసారి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన రోడ్డు సేఫ్టీ కమిటీ ద్వారా ప్రమాదాల నివారణకు…

గ్రామాల్లో జోరుగా కోడిపందేలు

Jan 16,2024 | 22:20

ప్రజాశక్తి-శృంగవరపుకోట, సాలూరు:  సంక్రాంతి పండగ సందర్భంగా జిల్లాలోని పలుచోట్ల జోరుగా కోడిపందేలు సాగాయి. పండగ మూడు రోజులూ యథేచ్ఛంగా పందేలు జరగ్గా, లక్షలాది రూపాయలు బెట్టింగ్‌లు జరిగాయి.…

పండగలోనూ ఆగని పోరాటం

Jan 16,2024 | 22:19

ప్రజాశక్తి – కురుపాం : అంగన్వాడీల హక్కుల సాధన కోసం దీక్ష చేపట్టి మంగళవారానికి 36వ రోజు అవుతున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడంతో దీక్షా శిబిరం వద్ద…

చిట్టెంపాడులో విషాదం

Jan 16,2024 | 22:17

ప్రజాశక్తి-శృంగవరపుకోట : మండలంలోని మూల బొడ్డవర పంచాయతీలో హృదయ విదాకరణమైన సంఘటన చోటు చేసుకుంది. గిరి శిఖర గ్రామం చిట్టెంపాడు గిరిజనులు అనారోగ్యం బారినపడితే డోలీ మోతలే…

పల్లెల్లో కనుమ సందడి

Jan 16,2024 | 22:14

సంక్రాంతి పండగ సందర్భంగా కనుమను పురష్కరించుకుని పల్లెలన్నీ కలకళలాడాయి. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు సాయంత్రం ఇసుక తిన్నెలపై ఆటపాటలతో సందడి చేశారు. పండటగ సందర్బంగా మూడు…

టిడిపిలో పలువురు చేరిక

Jan 16,2024 | 22:08

 టిడిపిలోకి చేరిన వారితో గుండుమల తిప్పేస్వామి, తదితరులు                      మడకశిర : నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వైసిపి నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి…