ఇవిఎంల్లో అభ్యర్థుల భవితవ్యం
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఇవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఓటరు ఇచ్చిన తీర్పు జూన్ 4న వెలువడనుంది.…
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఇవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఓటరు ఇచ్చిన తీర్పు జూన్ 4న వెలువడనుంది.…
ప్రజాశక్తి-పాలకొండ : గతంలో మేజర్ పంచాయితీగా ఉన్న పాలకొండను 2013లో నగరపంచాయతీగా మార్చారు. నగరపంచాయితీగా మారిస్తే పన్నుల బాదుడు ఎక్కువగా ఉంటుందని, ఎటువంటి అభివృద్ధి లేని పాలకొండ…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి ప్రజలు స్వచ్ఛందంగా ఓటింగ్లో పాల్గొన్నాని వైసిపి అభ్యర్థి, డిప్యూటీ స్పీకర్…
ప్రజాశక్తి- శృంగవరపుకోట : సార్వత్రిక ఎన్నికలలో భాగంగా సోమవారం జరిగిన ఎన్నికల ఓటింగ్లో పార్టీల గెలుపునకు సహకరించిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు కూటమి అభ్యర్థి కోళ్ల లలిత…
ప్రజాశక్తి-బొబ్బిలి : బొబ్బిలి నియోజకవర్గంలో పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగింది. ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు గంటల తరబడి క్యూలో ఉండి ఓట్లు వేశారు. కొన్ని పోలింగ్ కేంద్రాలలో…
ప్రజాశక్తి- చీపురుపల్లి : చీపురుపల్లి నియోజకవర్గంలో ఓటర్ నాడి అంతు చిక్కడం లేదు. గతంలో కన్నా పోలింగ్ అధికంగా నమోదు కావడం, మహిళా ఓట్లు, యువ ఓటర్ల…
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న న్యాయమూర్తి కంపల్లె శైలజ హిందూపురం : మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి సంయుక్తంగా కృషి చేద్దామని అదనపు జిల్లా జడ్జి కంపల్లె…
ట్రాక్టర్లో అక్రమంగా తరలుతున్న కలప హిందూపురం : ప్రభుత్వ స్థలాల్లో ఏపుగా పెరిగిన చెట్లతో పాటు రైతులు పెంచుకున్న చెట్లు సైతం అక్రమార్కులు నరికి సొమ్ము…
పట్టణంలో రూట్ మార్చ్ నిర్వహిస్తున్న దృశ్యం ధర్మవరం టౌన్ :సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినందుకు ధర్మవరం పట్టణంలో మంగళవారం సాయంత్రం డీఎస్పీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు…