జిల్లా-వార్తలు

  • Home
  • పారిశుధ్య పనులు తనిఖీ

జిల్లా-వార్తలు

పారిశుధ్య పనులు తనిఖీ

Dec 28,2023 | 22:18

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:పురపాలకశాఖ పరిధిలో ఔట్సోర్సింగ్‌ కార్మికుల సమ్మె పిలుపు నేపథ్యంలో నగరపాలక పరిధిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు ఎలాంటి ఆటకం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దష్టి…

కలెక్టరేట్‌ ఎదుట గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా

Dec 28,2023 | 22:15

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి, రెగ్యులర్‌ చేయాలి, పెండింగ్‌ జీతాలు ఇవ్వాలి, గ్రీన్‌ అంబాడిసర్లకు రూ.10,000లు ఇవ్వాలని సిఐటియు అనుభంద గ్రామ…

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి

Dec 28,2023 | 22:14

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.చైతన్య…

మోకాళ్లపై మున్సిపల్‌ కార్మికుల నిరసన

Dec 28,2023 | 22:13

ప్రజాశక్తి- కుప్పం : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికుల చేపట్టిన సమ్మె గురువారానికి మూడో రోజుకు చేరింది. కుప్పం మున్సిపాలిటీలో మూడవరోజు మున్సిపల్‌ కార్మికులు మోకాళ్లపై నిరసన వ్యక్తం…

రౌడీ రాజ్యం పోవాలి.. ప్రజాప్రభుత్వం రావాలి…

Dec 28,2023 | 22:12

ప్రజాశక్తి- గుడిపల్లి: కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్యే, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటనలో భాగంగా గుడిపల్లి మండలంలో గురువారం భారీ బహిరంగ…

ఆర్‌జివికి ధీటుగా సినిమా తీస్తా

Dec 28,2023 | 22:23

మాట్లాడుతున్న నట్టికుమార్‌ నిర్మాత నట్టి కుమార్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ రాంగోపాల్‌ వర్మ అందిస్తానన్న వ్యూహం సినిమా వస్తుందో లేదో గాని అందుకు భిన్నంగా తాను రాజకీయ…

17వ రోజూ అంగన్వాడీల సమ్మె

Dec 28,2023 | 22:10

పోస్టు కార్డులతో వినూత్న నిరసన ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: చిత్తూరు సిడిపిఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. గురువారం 17వ రోజు సమ్మె సందర్భంగా…

తెప్ప బోల్తా పడి మత్స్యకారుడు మృతి

Dec 28,2023 | 22:08

ఎర్రయ్య మృతదేహం ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు వేటకు వెళ్లిన తెప్ప బోల్తా పడడంతో కొత్తపేటకు చెందిన మత్స్యకారుడు గుంటు ఎర్రయ్య (58) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు గ్రామస్తులు…

స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం

Dec 28,2023 | 22:05

దళ్లవలసలో ఇంటింటికీ కుళాయిలకు శంకుస్థాపన చేస్తున్న స్పీకర్‌ సీతారాం స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రజాశక్తి – పొందూరు ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందజేయడమే తన లక్ష్యమని…