జిల్లా-వార్తలు

  • Home
  • ఎన్నికల నిర్వహణకు దృఢ సంకల్పంతో పనిచేయాలి

జిల్లా-వార్తలు

ఎన్నికల నిర్వహణకు దృఢ సంకల్పంతో పనిచేయాలి

Feb 22,2024 | 20:47

ప్రజాశక్తి-విజయనగరం కోట : శాంతియుత ఎన్నికల నిర్వహణకు సిబ్బంది ధృడ సంకల్పంతో పని చేయాలని ఎస్‌పి ఎం.దీపిక సూచించారు. ఆర్మ్‌డ్‌ రిజర్వు మొబలైజేషన్‌ ముగింపు సందర్భంగా గురువారం…

దొంగ పట్టాలు సృష్టిస్తున్న వారిని అరెస్టు చేయాలి

Feb 22,2024 | 20:44

ప్రజాశక్తి – ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌)అమృత్‌నగర్‌ స్థలాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, పేదలకు ఇస్తున్న స్థలాలు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. సిపిఎం…

విద్యకు దూరం చేసిన జగన్‌

Feb 22,2024 | 20:44

ప్రజాశక్తి-విజయనగరం కోట : ఎస్‌సిలను విద్యకు దూరం చేసిన ఘనత జగన్మోహన్‌రెడ్డిదే అని విజయనగరం నియోకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. బాబు ష్యూరిటీ-…

ముగిసిన ఖాదర్‌ బాబా గంధ మహోత్సవాలు

Feb 22,2024 | 20:43

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : హజరత్‌ సయ్యద్‌ ఖాదర్‌ వలీ బాబా 65వ ఉరుసు మహోత్సవాలు గురువారం ముగిశాయి. మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ ఉత్సవాల్లో…

గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ పనులు

Feb 22,2024 | 20:43

ప్రారంభంప్రజాశక్తి – చాపాడుజిల్లాలో నూతనంగా నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మా ణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా చాపాడు మండల పరిధి లో…

22వ రోజుకు మిమ్స్‌ ఉద్యోగుల నిరసన

Feb 22,2024 | 20:42

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టి.వి.రమణ హెచ్చరించారు.…

వైసిపిలోకి వరహాలునాయుడు

Feb 22,2024 | 20:41

ప్రజాశక్తి-చీపురుపల్లి : జెడ్‌పిటిసి మాజీ సభ్యులు మీసాల వరహాలనాయుడు వైసిపి పార్టీలోకి వెల్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు చీపురుపల్లి పంచాయతీ పరిధిలో తన వర్గంతో ఈనెల 21న…

వైవీయూ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌

Feb 22,2024 | 20:41

ప్రజాశక్తి-కడప అర్బన్‌కడపలోని యోగి వేమన విశ్వ విద్యా లయంలో విద్యార్థులు అన్వన్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి వైవీయూ వసతి గహంలో భోజనం చేసిన తర్వాత విద్యార్థులు వాంతులు,…

రైతులకు మద్దతుగా నిరసన

Feb 22,2024 | 20:40

ప్రజాశక్తి-బొబ్బిలిరూరల్‌ : ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఎపి రైతుసంఘం జిల్లా అధ్యక్షులు ఎస్‌.గోపాలం ఆధ్వర్యాన గురువారం మండలంలోని రంగరాయపురంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా…