అంధులు మనోధైర్యంతో ముందుకు సాగాలి : మేయర్ వసీం
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : అంధులు మనోధైర్యంతో ముందుకు సాగాలని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. లూయీస్ బ్రెయిలీ 215వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో…
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : అంధులు మనోధైర్యంతో ముందుకు సాగాలని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. లూయీస్ బ్రెయిలీ 215వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో…
ప్రజాశక్తి-విస్సన్నపేట : విస్సన్నపేట మండలంలోని స్థానిక పుట్రేల రోడ్ మార్కెట్ యార్డ్లో వైయస్సార్ పెన్షన్ కానుకను ఎంపీడీవో ఎస్ వెంకటరమణ, జడ్పిటిసి సభ్యులు భీమిరెడ్డి లోకేశ్వర్ రెడ్డి…
ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్యజిల్లా) : రైల్వేకోడూరు పట్టణంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె గురువారానికి 24వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీలు ఐసిడిఎస్…
ప్రజాశక్తి-జగదాంబ : అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ సిఐటియు జగదాంబ జోన్ ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు (4-1-24) టౌన్ కొత్త రోడ్…
ప్రజాశక్తి-మైలవరం : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల మూడో తేదీన కలెక్టరేట్ ముట్టడికి సిఐటియు పిలుపునిచ్చింది. ముట్టడిని పురస్కరించుకొని సిపిఎం, సిఐటియు, అంగన్వాడీల పట్ల పోలీసులు…
ప్రజాశక్తి-పుట్లూరు : మండల సిపిఐ ఆధ్వర్యంలో గురువారం కందికాపుల సచివాలయం వద్ద భూ రక్ష పాస్ బుక్స్ ప్రతులను దగ్ద0 చేశారు. పుట్లూరు మండల సిపిఐ కార్యదర్శి…
ప్రజాశక్తి – కర్నూలు కల్చరల్ : తెలంగాణ అక్షర సూరీడు ప్రసిద్దకవి అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్రస్థాయి పురస్కారానికి ఆదోనికి చెందిన జంగం స్వయం ప్రభ ఎంపికయ్యారు. సాహితీ…
ప్రజాశక్తి-కంభం : మండలంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతన పెన్షన్ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గతంలో కంటే ఇప్పుడు పెన్షన్ 250/- రూపాయలు…
ప్రజాశక్తి-మండపేట : వారి సమస్యలు పరిష్కారం కోరుతూ పారిశుద్ధ కార్మికుల బిక్షాటన కార్యక్రమం చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికులు చేపట్టిన…