జిల్లా-వార్తలు

  • Home
  • దేశ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు కీలకం

జిల్లా-వార్తలు

దేశ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు కీలకం

May 10,2024 | 23:35

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాజ్యాంగాన్ని రద్దు చేయాలని యత్నిస్తున్న బిజెపికి ఈ ఎన్నికల ద్వారా గట్టిగా బుద్ధి చెప్పాలని సిపిఐ, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శులు…

అరసవల్లి సందర్శన

May 10,2024 | 23:34

జ్ఞాపికను స్వీకరిస్తున్న హనీష్‌ చబ్రా ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ విజయనగరం జిల్లాలో ఎన్నికల పరిశీలకులుగా విధులు నిర్వహిస్తున్న హనీష్‌ చబ్రా శుక్రవారం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయాన్ని…

నేటితో ప్రచారం సమాప్తం

May 10,2024 | 23:32

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తుది విడత…

విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేత

May 10,2024 | 23:32

సర్టిఫికెట్లతో విద్యార్థులు, పరిశ్రమ ప్రతినిధులు రణస్థలం : మండలంలోని వరిసాం పంచాయతీ అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్కిల్‌ డెవలప్మెంట్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రాం శుక్రవారం నిర్వహించారు. ఎంఎస్‌సి…

చెత్తబుట్టలోకి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌

May 10,2024 | 23:31

మాట్లాడుతున్న జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రజాశక్తి – మాచర్ల : ప్రజల ఆస్తులను దోచుకునే విధంగా జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారం చేపట్టగానే…

రసవత్తరం.. మాడుగుల రాజకీయం!

May 10,2024 | 23:31

పోటీ అభ్యర్థులను ప్రకటించి, మార్చిన ప్రధాన పార్టీలు ఫలితాలను ప్రభావితం చేసేలా రాజకీయ పరిణామాలు మాట వరసకైనా ప్రధాన సమస్యలను ప్రస్తావించని నేతలు కె.కోటపాడు : మాడుగుల…

సంక్షేమ పాలన జగన్‌తోనే సాధ్యం

May 10,2024 | 23:28

మాట్లాడుతున్న రామ్‌మనోహర్‌ నాయుడు శ్రీకాకుళం అర్బన్‌: రాష్ట్రంలో గడచిన ఐదేళ్లలో అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత జగన్మోహనరెడ్డికే దక్కుతుందని, ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకే…

రాష్ట్ర ప్రయోజనాలపై వైసిపి, టిడిపి మౌనం

May 10,2024 | 23:27

సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాష్ట్రానికి రావాల్సిన నిధులు, యువతకు ఉద్యోగ నియామకాల గురించి వైసిపి, టిడిపి అధినేతలు కేంద్రాన్ని…

మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ

May 10,2024 | 23:26

మొక్కలు నాటుతున్న హరిత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు రణస్థలం: పర్యావరణ పరిరక్షణకు అందరూ ఒక్కటై ఉద్యమంలా మొక్కలు నాటాలని హరిత సమగ్ర గ్రామీణాభివృధ్ధి సంస్థ కన్వీనర్‌…