జిల్లా-వార్తలు

  • Home
  • జిల్లాకు చేరుకున్న వ్యయ పరిశీలకులు

జిల్లా-వార్తలు

జిల్లాకు చేరుకున్న వ్యయ పరిశీలకులు

Apr 18,2024 | 21:34

ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లా వ్యయ పరిశీలకులు ప్రభాకర్‌ ప్రకాష్‌ రాజన్‌, ఆనంద్‌ కుమార్‌, ఆకాష్‌ దీప్‌ గురువారం సాయంత్రం జిల్లాకు చేరుకున్నారు. వీరిని జెడ్‌పి అతిథి…

ధర్మవరంలో ఒక నామినేషన్‌ దాఖలు

Apr 18,2024 | 21:31

నామినేషన్‌ పత్రాలు సమర్పిస్తున్న కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి                  ధర్మవరం టౌన్‌ : ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గురువారం నామినేసన్‌ దాఖలు చేసినట్లు రిటర్నింగ్‌ ఆఫీసర్‌…

కదిరిలో ‘కందికుంట’ మార్క్‌

Apr 18,2024 | 21:30

కందికుంట వెంకటప్రసాద్‌                   కదిరి టౌన్‌ : అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల గురించి ఆలోచించే నాయకుడు, ప్రజలకు కష్టం వస్తే చాలు వారి…

కూటమి కుట్రలను తిప్పికొట్టండి : వైసిపి

Apr 18,2024 | 21:29

ఎన్నికల ప్రచారంలో వైసిపి నాయకులు                       కదిరి టౌన్‌ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమి నాయకులు, అభ్యర్థుల కుట్రలను తిప్పికొట్టాలని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్‌…

దౌర్జన్యంగా రహదారి తొలగింపు

Apr 18,2024 | 21:29

ప్రజాశక్తి – మక్కువ: పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే జెసిబి లతో దౌర్జన్యంగా రహదారి తొలగింపు చేపట్టడం ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంత జరుగుతున్నా ఏమీ…

వైసీపీ అధికారంలోకి వస్తే మాఫియా రాజ్యం :పల్లె

Apr 18,2024 | 21:28

నామినేషన్‌ దాఖలులో పాల్గొన్న నాయకులు                   పుట్టపర్తి రూరల్‌ : మళ్లీ వైఎస్‌ఆర్సిపి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మాఫియా రాజ్యం ఏలుతుందని టిడిపి పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే…

వంతెన పనులు ఎప్పటికి పూర్తయ్యేనో?

Apr 18,2024 | 21:28

ప్రజాశక్తి – సీతానగరం : మండల కేంద్రంలో సువర్ణముఖీ నదిపై 36వ రాష్ట్రీయ రహదారిపై అనుసంధానంలో నిర్మిస్తున్న నూతన నిర్మాణ పనులు ఎప్పటికీ పూర్తవుతుందోనని స్థానికులు, ప్రయాణికులు,…

నేడు కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు

Apr 18,2024 | 21:27

షర్మిల నుంచి బిఫాం అందుకుంటున్న మధుసూదన్‌రెడ్డి                  పుట్టపర్తి అర్బన్‌ : కాంగ్రెస్‌ పార్టీ పుట్టపర్తి నియోజకవర్గం అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్‌ రెడ్డి శుక్రవారం నామినేషన్‌ దాఖలు…

పృధ్వీ రాజ్‌ యువతకు ఆదర్శం

Apr 18,2024 | 21:21

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌:  ఇటీవల విడుదలైన సివిల్స్‌ పరీక్ష తుది ఫలితాల్లో 493 ర్యాంక్‌తో ఐఎఎస్‌ సాధించిన దొనక పృధీరాజ్‌ నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని పార్వతీపురం ఎంఇఒ…