జిల్లా-వార్తలు

  • Home
  • సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం

జిల్లా-వార్తలు

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం

Jan 8,2024 | 22:51

బూర్జ : వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యాధికారి రమ్యశ్రీ ప్రజాశక్తి- బూర్జ సికిల్‌ సెల్‌ ఎనిమియ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని గుత్తావల్లి పిహెచ్‌సి వైద్యాధికారి రమ్యశ్రీ అన్నారు.…

మున్సిపల్‌ కార్మికుల ధర్నా

Jan 8,2024 | 22:49

శ్రీకాకుళం అర్బన్‌ : ధర్నా చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని…

రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయాలి

Jan 8,2024 | 22:29

కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వి.రమణ ప్రజాశక్తి – జి.సిగడాం మిచౌంగ్‌ తుపాను కారణంగా రంగు మారిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎపి…

తాటాకు చప్పుళ్లకు భయపడం

Jan 8,2024 | 22:27

హిందూపురంలో జరిగిన నిరసనలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌                             హిందూపురం : ప్రభుత్వం చేసే తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి…

ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల పట్ల అనుచిత వైఖరి

Jan 8,2024 | 22:25

 ధర్నాలో పాల్గొన్న ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు                        పుట్టపర్తి రూరల్‌ : ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుచిత వైఖరి అవలంభిస్తోందని సర్వ శిక్ష ఉద్యోగుల సంఘం శ్రీ…

పొర్లుదండాలతో పారిశుధ్య కార్మికుల నిరసన

Jan 8,2024 | 22:24

 పొర్లుదండాలు పెడుతున్న పారిశుధ్య కార్మికులు                   హిందూపురం : పారిశుధ్యకార్మికులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. సోమవారం…

యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ‘పది’ మోడల్‌ పేపర్లు పంపిణీ

Jan 8,2024 | 22:23

మోడల్‌పేపర్లను విడుదల చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు                       రొద్దం : యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో రూపొందించిన పదో తరగతి మోడల్‌ పేపర్స్‌ను సోమవారం దొడఘట్ట జడ్పీ హైస్కూల్‌లో యుటిఎఫ్‌…

అర్హులమైనా ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఆపేశారు

Jan 8,2024 | 22:17

వినతిపత్రం అందిస్తున్న ఆఫ్‌షోర్‌ నిర్వాసితులు ఆఫ్‌షోర్‌ నిర్వాసితుల ఫిర్యాదు’స్పందన’కు 273 వినతులు ప్రజలు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలి జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం…

గోపీనాధ పట్నంలో ‘జన భాగీదారి’

Jan 8,2024 | 22:13

ఉంగుటూరు : గోపినాధపట్నంలో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద ‘జన భాగీదారి’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. గ్రామస్తులందరూ ప్రతిజ్ఞ చేసి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో…