జిల్లా-వార్తలు

  • Home
  • యాదవులకే సీటు కేటాయించాలి

జిల్లా-వార్తలు

యాదవులకే సీటు కేటాయించాలి

Feb 6,2024 | 21:22

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : విజయనగరం అసెంబ్లీ స్థానిక టిక్కెట్‌ రాజకీయ పార్టీలు యాదవులకే కేటాయించాలని కోరుతూ యాదవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన కోట జంక్షన్‌ నుంచి అంబేద్కర్‌…

సమ్మె జీవోలు విడుదల చేయాలి

Feb 6,2024 | 21:21

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : సిఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ గత 16 రోజులుగా సమ్మె చేపట్టగా, మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌,…

గిరిజనాభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ

Feb 6,2024 | 21:20

ప్రజాశక్తి – కొమరాడ: గిరిజనుల్లో జీవన నైపుణ్యాల పెంపునకు, స్వయం సహాయక సంఘాల అభ్యున్నతికి గిరిజన సహకార సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని గిరిజన సహకార సంస్థ…

రూ.4.54వేల కోట్లతో రుణ ప్రణాళిక

Feb 6,2024 | 21:19

ప్రజాశక్తి – పార్వతీపురం: రూ.రూ.4000.54 కోట్లుతో సంభావ్యత అనుసంధాన రుణ ప్రణాళిక (పొటెన్షియల్‌ లింక్డ్‌ క్రెడిట్‌ ప్లాన్‌ పిఎల్‌పి)ను జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ మంగళవారం ఆవిష్కరించారు. నేషనల్‌…

రాజ్యాంగ పరిరక్షణకు మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

Feb 6,2024 | 21:21

 ప్రజాశక్తి-బొబ్బిలి : రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ. అజశర్మ పిలుపునిచ్చారు. స్థానిక షాదీఖానాలో మంగళవారం…

సమ్మె ఒప్పంద జీవోలు వెంటనే ఇవ్వాలి

Feb 6,2024 | 21:17

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : మున్సిపల్‌ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం చేసుకున్న ఒప్పంద జీవోలను వెంటనే విడుదల చేయాలని, పంపు హౌస్‌ కార్మికుల్ని ఆప్కాస్‌ లో చేర్చాలని,…

మిమ్స్‌ ఉద్యోగుల పోరాటానికి పెరుగుతున్న మద్దతు

Feb 6,2024 | 21:16

 ప్రజాశక్తి-నెల్లిమర్ల  : సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మిమ్స్‌ఉద్యోగులకు రోజు రోజుకూ మద్దతు పెరుగు తోంది. బకాయి ఉన్న ఏడు నెలల డిఎ చెల్లించాలని, సస్పెండ్‌ చేసిన ఉద్యోగులను…

విమానాశ్రయ భూముల్లో ఆర్‌డిఒ పర్యటన

Feb 6,2024 | 21:14

 ప్రజాశక్తి – భోగాపురం :  రైతుల సమస్యలపై విమానాశ్రయ భూముల్లో ఆర్‌డిఒ సూర్యకళ మంగళవారం పర్యటించారు. సమస్యలు పరిష్కరిస్తామని రైతులకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాష్ట్ర…

పోస్టల్‌ బ్యాలెట్‌ చాలా కీలకం : కలెక్టర్‌

Feb 6,2024 | 21:13

 ప్రజాశక్తి-విజయనగరం  :  ప్రస్తుత పరిస్థితుల్లో పోస్టల్‌ బ్యాలెట్లు ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి అన్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల తయారీ, జారీ, స్వీకరణలో ఎక్కడా చిన్న పొరపాటు…