లెక్కింపయ్యేదాక సెలవులు అడగొద్దు
భద్రతా సిబ్బందికి సూచనలిస్తున్న ఎస్పీ మలికా గార్గ్ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసే వరకూ పోలీసు సిబ్బంది సెలవులు అడగొద్దని, తప్పని…
భద్రతా సిబ్బందికి సూచనలిస్తున్న ఎస్పీ మలికా గార్గ్ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసే వరకూ పోలీసు సిబ్బంది సెలవులు అడగొద్దని, తప్పని…
ఈవీఎంను పగలగొడుతున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : పల్నాడు జిల్లాలోని పలు గ్రామాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. పోలింగ్ రోజున, అనంతరం…
ప్రజాశక్తి -తగరపువలస : భీమిలి మండలం తాటితూరు గ్రామానికి చెందిన ప్రముఖ జానపద కళాకారుడు సరగడ చిన్నరెడ్డిని పలువురు ఘనంగా సత్కరించారు. తాడేపల్లిగూడెంలోని బివిఆర్ కన్వెన్షన్ హాల్లో…
ఓటేసేందుకు క్యూలో నిల్చున్న మహిళా ఓటర్లు (ఫైల్) ప్రజాశక్తి – చిలకలూరిపేట : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం విజయావకాశాలపై వివిధ పార్టీల అభ్యర్థులు…
మాక్ డ్రిల్ చేస్తున్న పోలీసులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ప్రజలను రెచ్చగొట్టి, అల్లర్లు సృష్టించి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అరాచక శక్తులను పోలీసులు ఎలా ఎదుర్కొంటారో…
సమీక్షలో మాట్లాడుతున్న జెసి శ్యాంప్రసాద్ ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : ఈనెల 24 నుండి జూన్ 3 వరకు నిర్వహించనున్న పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ…
ప్రజాశక్తి -ములగాడ : వ్యర్థ పదార్థాల నుంచి విలువైన వస్తువులను తయారుచేసే కళాకృతుల వర్క్షాపును మంగళవారం మల్కాపురంలోని శాఖా గ్రంథాలయంలో నిర్వహించారు. వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా…
రీచ్ వద్ద పరిశీలనలో కలెక్టర్ శ్రీకేష్ లత్కర్ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : అమరావతి మండల పరిధిలో మల్లాది, దిడుగు, అచ్చంపేట మండలం కోసూరులోని ఇసుక రీచ్లను పల్నాడు…
ప్రజాశక్తి- కె.కోటపాడు దక్షణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య కుల వివక్షకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించారని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగు…