జిల్లా-వార్తలు

  • Home
  • 24 కేజీల గంజాయి స్వాధీనం

జిల్లా-వార్తలు

24 కేజీల గంజాయి స్వాధీనం

Mar 25,2024 | 22:35

గంజాయితో పట్టుబడిన యువకులు పాతపట్నం: గజపతి జిల్లా పర్లాకిమిడి నుంచి హైదరాబాద్‌ కు అక్రమంగా తరలిస్తున్న 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, తరలిస్తున్న నలుగురు యువకులను…

ఎన్నికల అక్రమాలకు ‘సి-విజిల్‌’ చెక్‌

Mar 25,2024 | 22:32

యాప్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే తక్షణ చర్యలు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. అయిదేళ్లకు ఒకసారి నిర్వహించే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ…

నేడు భవిష్యత్‌ నిర్ణయం

Mar 25,2024 | 22:30

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి శ్రీకాకుళం అర్బన్‌ : తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు దక్కని గుండ కుటుంబం తమ భవిష్యత్‌ కార్యాచరణను మంగళవారం…

కిమ్స్‌లో అత్యాధునిక గుండె చికిత్స

Mar 25,2024 | 22:30

ప్రజాశక్తి-అమలాపురంకిమ్స్‌లో అత్యా ధునిక పరికరాలతో గుండెకు చికిత్స విజయ వంతంగా నిర్వహించినట్లు మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హరి కిరణ్‌ వర్మ తెలిపారు. అంబాజీపేటకు చెందిన రోగి తీవ్రమైన…

హోలీ.. ఆనందకేళి…

Mar 25,2024 | 22:29

పాతపట్నం : హోలీ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రజాశక్తి- జిల్లా విలేకరుల యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు ప్రజలు సాంప్రదాయబద్ధంగా సోమవారం ఘనంగా…

ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ

Mar 25,2024 | 22:28

ప్రజాశక్తి-ముమ్మిడివరం, ఆత్రేయపురంరాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పౌరులపై ఉందని నియోజకవర్గ నోడల్‌ అధికారి, సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌…

కౌంటింగ్‌ సెంటర్‌ను సందర్శించిన ఆర్‌ఒ

Mar 25,2024 | 22:30

ప్రజాశక్తి – కాకినాడ కాకినాడ సిటీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు సోమవారం జెఎన్‌టియుకె ఆవరణలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ సెంటర్‌, స్ట్రాంగ్‌…

శిక్షణ పూర్తియైన వారికి సర్టిఫికెట్ల అందజేత

Mar 25,2024 | 22:27

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిభ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లను అందచేశారు. సోమవారం మండలంలోని కొత్తమూలపేటలోని అరబిందో…

భవన నిర్మాణ కార్మికుల సంఘం ఎన్నిక

Mar 25,2024 | 22:27

ప్రజాశక్తి-అమలాపురంస్థానిక యుటిఎఫ్‌ కార్యాలయంలో సోమవారం ఎపి బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్స్ట్రక్షన్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ మొదటి మహాసభలు ముగిశాయి. ఈ సభకు మోహనరావు అధ్యక్షతన వహించగా సిఐటియు…